తెలంగాణా రాష్ట్రంలో టెట్ ఫలితాలు విడుదల

Webdunia
శుక్రవారం, 1 జులై 2022 (13:04 IST)
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) ఫలితాలను గురువారం మధ్యాహ్నం విడుదల చేశారు. టెట్ కన్వీనర్ రాధారెడ్డి ఈ ఫలితాలను విడుదల చేసారు. ఈ ఫలితాలను అభ్యర్థులు www.tstet.cgg.gov.in అనే వెబ్‌సైటులో చూడొచ్చు.
 
కాగా, ఈ పరీక్షలను గత నెల 12వ తేదీన నిర్వహించిన విషయం తెల్సిందే. ఈ పరీక్షకు రాష్ట్ర వ్యాప్తంగా 90 శాతం మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఇందులో పేపర్ 1 పరీక్షకు 3,18,506 మంది, పేపర్ 2 పరీక్షకు 2,51,070 మంది అభ్యర్థులు హాజరయ్యారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హోటల్ గదిలో ఆత్మను చూశాను... : హీరోయిన్ కృతిశెట్టి

ఫ్యాన్స్‌కు మెగా ఫీస్ట్ - ఎంఎస్‌జీ నుంచి 'శశిరేఖ' లిరికల్ సాంగ్ రిలీజ్ (Video)

థర్డ్ పార్టీల వల్లే సినిమాల విడుదలకు బ్రేక్ - యధావిధిగా ది రాజాసాబ్‌ రిలీజ్ : నిర్మాత విశ్వప్రసాద్

Nandamuri Kalyan: ఛాంపియన్ తో 35 ఏళ్ల తర్వాత నందమూరి కళ్యాణ్ చక్రవర్తి రీఎంట్రీ

మంత్రి సీతక్క లాంచ్ చేసిన కామాఖ్య ఇంటెన్స్ థ్రిల్లింగ్ ఫస్ట్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

winter health, శీతాకాలంలో ఉసిరి కాయలు ఎందుకు తినాలి?

Black Salt: నల్ల ఉప్పును తీసుకుంటే మహిళలకు ఏంటి లాభం?

61 ఏళ్ల రోగికి అరుదైన అకలేషియా కార్డియాకు POEM ప్రక్రియతో కొత్త జీవితం

ఎముక బలం కోసం రాగిజావ

భార్యాభర్తల కోసం ఈ చిట్కాలు..

తర్వాతి కథనం
Show comments