Webdunia - Bharat's app for daily news and videos

Install App

అర్థరాత్రి షర్మిల దీక్ష భగ్నం... ఆస్పత్రికి తరలింపు

Webdunia
ఆదివారం, 11 డిశెంబరు 2022 (11:26 IST)
వైఎస్ఆర్ టీపీ అధ్యక్షురాలు వైఎస్.షర్మిల చేపట్టిన ఆమరణ నిరాహారదీక్షను తెలంగాణ పోలీసులు భగ్నం చేశారు. శనివారం అర్థరాత్రి ఒంటిగంట సమయంలో లోటస్ పాండ్‌కు చేరుకున్న పోలీసులు షర్మిలను అదుపులోకి తీసుకుని వైద్య పరీక్షల నిర్మిత్తం జూబ్లీహిల్స్‌లోని అపోలో ఆస్పత్రికి తరలించారు. 
 
తన పాదయాత్రకు అనుమతి ఇచ్చే వరకు దీక్ష కొనసాగిస్తానని ఆమె అంతకుముందు ప్రకటించారు. తన పాదయాత్రకు హైకోర్టు అనుమతి ఇచ్చినా ప్రభుత్వం మాత్రం ఎందుకు అనుమతి ఇవ్వడంలేదని ఆమె ప్రశ్నించారు. 
 
తన పాదయాత్రలో ఎమ్మెల్యేల అవినీతి, అక్రమాలను బయటపెట్టినందుకే తనపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ఆమె ఆగ్రహం వ్యక్తంచేశారు. తమ పార్టీ కార్యాలయం చుట్టూ కర్ఫ్యూ ఎత్తివేసి అరెస్టు చేసిన నాయకులను తక్షణం విడుదల చేసేంతవరకు దీక్షను ఆపబోనని ఆమె ప్రటించారు. కాగా, షర్మిలకు మద్దతు ఆమె తల్లి విజయలక్ష్మి కూడా దీక్షకు దిగారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీలీలకు నిశ్చితార్థం జరిగిపోయిందా? బిగ్ డే కమింగ్ సూన్ అంటూ ట్వీట్

కుమారుడు కోసం ఒక్కటైన మాజీ దంపతులు.. ఎవరు వారు?

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments