Webdunia - Bharat's app for daily news and videos

Install App

అర్థరాత్రి షర్మిల దీక్ష భగ్నం... ఆస్పత్రికి తరలింపు

Webdunia
ఆదివారం, 11 డిశెంబరు 2022 (11:26 IST)
వైఎస్ఆర్ టీపీ అధ్యక్షురాలు వైఎస్.షర్మిల చేపట్టిన ఆమరణ నిరాహారదీక్షను తెలంగాణ పోలీసులు భగ్నం చేశారు. శనివారం అర్థరాత్రి ఒంటిగంట సమయంలో లోటస్ పాండ్‌కు చేరుకున్న పోలీసులు షర్మిలను అదుపులోకి తీసుకుని వైద్య పరీక్షల నిర్మిత్తం జూబ్లీహిల్స్‌లోని అపోలో ఆస్పత్రికి తరలించారు. 
 
తన పాదయాత్రకు అనుమతి ఇచ్చే వరకు దీక్ష కొనసాగిస్తానని ఆమె అంతకుముందు ప్రకటించారు. తన పాదయాత్రకు హైకోర్టు అనుమతి ఇచ్చినా ప్రభుత్వం మాత్రం ఎందుకు అనుమతి ఇవ్వడంలేదని ఆమె ప్రశ్నించారు. 
 
తన పాదయాత్రలో ఎమ్మెల్యేల అవినీతి, అక్రమాలను బయటపెట్టినందుకే తనపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ఆమె ఆగ్రహం వ్యక్తంచేశారు. తమ పార్టీ కార్యాలయం చుట్టూ కర్ఫ్యూ ఎత్తివేసి అరెస్టు చేసిన నాయకులను తక్షణం విడుదల చేసేంతవరకు దీక్షను ఆపబోనని ఆమె ప్రటించారు. కాగా, షర్మిలకు మద్దతు ఆమె తల్లి విజయలక్ష్మి కూడా దీక్షకు దిగారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సీఎం పెళ్లాం సమాజానికి మంచి చేయాలనుకుంటే ఏమైంది ?

రెండు మతాల మధ్య చిచ్చు పెట్టిన గొర్రె కథతో గొర్రె పురాణం ట్రైలర్

ఫ్యామిలీ ఆడియెన్స్ ను దృష్టిలో పెట్టుకుని చంద్రహాస్ తో రామ్ నగర్ బన్నీ తీసా : ప్రభాకర్

దుబాయ్‌లో సుబ్రహ్మణ్య- బియాండ్ ఇమాజినేషన్ చిత్రం గ్లింప్స్ రిలీజ్

కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టిన మేఘా ఆకాశ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆరోగ్యానికి 5 తులసి ఆకులు, ఏం చేయాలి?

చికాగోలో నాట్స్ హైవే దత్తత కార్యక్రమం

బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఎక్స్‌క్లూజివ్ ఐవేర్ కలెక్షన్‌

ప్రతిరోజూ బాదం పప్పును తింటే ప్రయోజనం ఏంటి?

ప్రతిరోజూ ఉదయాన్నే ఉసిరి తింటే..!

తర్వాతి కథనం
Show comments