Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణలోని ప్రధాన బస్టాండ్లలో వైఫై: అరగంట ఫ్రీ.. ఆపై గంటకు రూ.10

Webdunia
శనివారం, 22 ఆగస్టు 2015 (14:58 IST)
హైదరాబాద్ ప్రధాన బస్టాండ్ ఎంజీబీఎస్ సహా రాష్ట్ర ప్రధాన బస్టాండ్లలో వైఫై సేవలు అందించాలని బీఎస్ఎన్‌ఎల్ నిర్ణయించింది. వైఫై సేవలను మరింత వేగంగా, నాణ్యతతో అందించేందుకు 5జీ సాంకేతిక పరిజ్ఞానాన్ని బీఎస్ఎన్ఎల్ వినియోగించుకుంటోంది. తొలి అరగంటలో ఈ సేవలు ఉచితంగా ఇవ్వడానికి, తరువాత గంటకు రూ.10 చొప్పున వినియోగ ఛార్జీలను వసూలు చేయడానికి బీఎస్ఎన్ఎల్ నిర్ణయించింది. 
 
తెలంగాణ రాష్ట్రంలో వైఫై సేవలు మరింత విస్తరిస్తున్న నేపథ్యంలో.. రైల్వే స్టేషన్లు, కొన్ని ముఖ్య ప్రాంతాల్లో మాత్రమే అందుబాటులో ఉన్న వైఫై సేవల్ని ఇకపై రాష్ట్రంలోని ప్రధాన బస్టాండ్లలోకి అందుబాటులోకి తీసుకురాబోతున్నారు. ఈ క్రమంలో నాలుగైదు రోజుల్లో ఎంజీబీఎస్‌తో పాటు మెదక్ జిల్లా పటాన్ చెరు బస్టాండులో వైఫై సేవలు అందుబాటులోకి వస్తాయి. తరువాత జిల్లా కేంద్రాల్లో కూడా వైఫై సౌకర్యం రానుంది.

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

పాయల్ రాజ్‌ పుత్‌తో ప్రభాస్ పెళ్లి.. డార్లింగ్‌గా ఉంటాను?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

Show comments