Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రకాశం పంతులు.. పొట్టి శ్రీరాములు చిత్రపటాలు పీకేయండి : కేసీఆర్

Webdunia
శుక్రవారం, 31 అక్టోబరు 2014 (11:42 IST)
తెలంగాణ రాష్ట్ర శాసనసభ కమిటీ హాల్ గోడలపై ఉన్న సీమాంధ్ర నేతలైన టంగుటూరి ప్రకాశం పంతులు, పొట్టి శ్రీరాములు చిత్రపటాలను తక్షణం పీకిపారేయాలని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు ఆగమేఘాలపై ఆదేశాలు జారీ చేశారు. వీరిద్దరికి తెలంగాణ రాష్ట్రంతో ఎటువంటి సంబంధం లేదని... అందువల్ల వారి పటాలు శాసససభలో ఉండాల్సిన అవసరం ఏమాత్రం లేదని కేసీఆర్ అధికారులకు స్పష్టం చేశారు. 
 
ముఖ్యమంత్రి తాజా ఆదేశాలతో ఆ మహానుభావుల పోటోలను గోడలపై నుంచి తీసివేయాలని అధికారులు నిర్ణయించుకున్నారు. అయితే, తొలగించిన చిత్రపటాలను చెత్తతొట్టెలో పారేయబోమని, ఈ పటాలను తమ దగ్గరే జాగ్రత్తగా భద్రపరుస్తామని... ఒకవేళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అడిగితే వాటిని అప్పగిస్తామని అధికారులు చెపుతున్నారు. 

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments