Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రకాశం పంతులు.. పొట్టి శ్రీరాములు చిత్రపటాలు పీకేయండి : కేసీఆర్

Webdunia
శుక్రవారం, 31 అక్టోబరు 2014 (11:42 IST)
తెలంగాణ రాష్ట్ర శాసనసభ కమిటీ హాల్ గోడలపై ఉన్న సీమాంధ్ర నేతలైన టంగుటూరి ప్రకాశం పంతులు, పొట్టి శ్రీరాములు చిత్రపటాలను తక్షణం పీకిపారేయాలని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు ఆగమేఘాలపై ఆదేశాలు జారీ చేశారు. వీరిద్దరికి తెలంగాణ రాష్ట్రంతో ఎటువంటి సంబంధం లేదని... అందువల్ల వారి పటాలు శాసససభలో ఉండాల్సిన అవసరం ఏమాత్రం లేదని కేసీఆర్ అధికారులకు స్పష్టం చేశారు. 
 
ముఖ్యమంత్రి తాజా ఆదేశాలతో ఆ మహానుభావుల పోటోలను గోడలపై నుంచి తీసివేయాలని అధికారులు నిర్ణయించుకున్నారు. అయితే, తొలగించిన చిత్రపటాలను చెత్తతొట్టెలో పారేయబోమని, ఈ పటాలను తమ దగ్గరే జాగ్రత్తగా భద్రపరుస్తామని... ఒకవేళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అడిగితే వాటిని అప్పగిస్తామని అధికారులు చెపుతున్నారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vishal: పందెం కోడి హీరో విశాల్ పెళ్లి వాయిదా పడిందా? కారణం ఏంటంటే?

అమ్మాయి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం రిలీజ్‌కు ఎన్ని కష్టాలు : అనుపమ పరమేశ్వరన్

పరదా లాంటి సినిమా తీయడం అంత ఈజీ కాదు : డి. సురేష్ బాబు

Prabhas: కట్టప్ప బాహుబలిని చంపకపోతే? ఎవరు చంపేవారో తెలుసా !

Nidhi: వంద సినిమాలు చేసినా, పవన్ కళ్యాణ్ తో ఒక్క సినిమా ఒకటే : నిధి అగర్వాల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

Show comments