నేడు తెలంగాణాలో ఎస్ఐ ప్రిలిమ్స్ పరీక్షలు

Webdunia
ఆదివారం, 7 ఆగస్టు 2022 (13:15 IST)
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎస్ఐ ప్రిలిమ్స్ పరీక్షలు ఆదివారం రాష్ట్ర వ్యాప్తంగా జరుగనున్నాయి. మొత్తం 554 పోలీస్ పోస్టుల భర్తీ చేపట్టనున్నారు. ఇందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా రాతపరీక్షను నిర్వహిస్తుంది. ఇందుకోసం తెలంగాణ రాష్ట్రస్థాయి పోలీస్ నియామక మండలి, పోలీస్ శాఖ సాంకేతిక విభాగం ఏర్పాట్లు చేసింది. 
 
ఆదివారం ఉదయం 10 గంటలకు ఒంటి గంటకు వరకు హైదరాబాద్, మొదలగు ప్రాంతాలతో కలిసి మొత్తం 503 పరీక్షాలను, దీనికి అదనంగా 35 పట్టణాల్లో ఈ కేంద్రాలను ఏర్పాటుచేశారు. 
 
పరీక్షకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థి మాత్రమే కేంద్రంలో అడుగుపెట్టాలని, బయోమెట్రిక్ విధానంలో హాజరు తీసుకుని మొత్తం పరిసరాలు సీసీటీవీ కెమెరాలతో చిత్రీకరించేలా ఏర్పాట్లుచేశారు. ఆయా జిల్లాల పరిధిలో ఎస్పీలు, పోలీస్ కమిషనర్లు స్వయంగా పరీక్షా ఏర్పాట్లు చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వేధింపులు ధైర్యంగా ఎదుర్కోండి.. మహిళలకు ఐష్ పిలుపు

ఇకపై చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్‌కు విదేశీ విరాళాలు

Naveen Polishetty : భీమవరం బల్మా గీతంతో గాయకుడిగా అదరగొట్టిన నవీన్‌ పొలిశెట్టి

Manoj: కంటెంట్ బాగుంటే ప్రేక్షకులు ఆదరిస్తున్నారు : మంచు మనోజ్

అశ్విని దత్ ప్రజెంట్స్ లో జయకృష్ణ ఘట్టమనేని చిత్రం శ్రీనివాస మంగాపురం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలిఫోర్నియా బాదంతో రెండు సూపర్‌ఫుడ్ రెసిపీలతో శీతాకాలపు ఆరోగ్యం ప్రారంభం

సీతాఫలం పండును ఎవరు తినకూడదు... తింటే విషం తీసుకున్నట్టే?

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Mint For Weight Loss: మహిళలు ఈజీగా బరువు తగ్గాలంటే.. పుదీనాను ఇలా వాడాలట..

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

తర్వాతి కథనం
Show comments