Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణ ఆర్టీసీ కొత్త లోగో... మహేందర్ రెడ్డి ఆవిష్కరణ..!

Webdunia
గురువారం, 21 మే 2015 (15:06 IST)
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రవాణా సంస్థ (ఆర్టీసీ) కొత్త లోగోను రవాణా శాఖ మంత్రి మహేందర్ రెడ్డి ఆవిష్కరించారు. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడేలా ఉన్న ఈ లోగోను జ్ఞానేశ్వర్ అనే కళాకారుడు రూపొందించారు. ఈ లోగో గుండ్రటి ఫ్రేమ్‌లో కాకతీయుల కళాతోరణం, దాని మధ్య చార్మినార్‌ను ఉంచారు. వాటి కింద 'ప్రగతి రథం, ప్రజల నేస్తం' అనే రాశారు. ఫ్రేమ్ చుట్టూ పసుపు, ఆకుపచ్చ రంగులతో రింగులు రూపొందించారు. 
 
ఈ సందర్భంగా లోగో గురించి జ్ఞానేశ్వర్ వివరిస్తూ, పసుపు రంగు సీఎం కేసీఆర్ కలలు కంటోన్న బంగారు తెలంగాణను ప్రతిబింబిస్తుందని చెప్పారు. 'గ్రీన్ తెలంగాణ' అంటోన్న సీఎం ఆశయానికి ప్రతీకగా ఆకుపచ్చ రంగు నిలుస్తుందని వివరించారు. ఈ కొత్త లోగోతోనే గురువారం బస్సులు తిరగనున్నాయి.

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

Show comments