Webdunia - Bharat's app for daily news and videos

Install App

పరిపూర్ణానంద కోసం కాకినాడకు పరుగెత్తిన తెలంగాణ పోలీసులు... ఎందుకంటే?

హైదరాబాద్ వెళ్లేందుకు మధురపూడి విమానాశ్రయం నుంచి టికెట్ రిజర్వ్ చేసుకున్నారు స్వామీ పరిపూర్ణానంద. బహిష్కరణ హైదరాబాద్ నగరానికే పరిమితం కావడంతో సైబరాబాద్ పరధిలో ఉండేందుకు వెళ్తున్నట్టు సమాచారం. ఘర్షణలు రేకెత్తించే విధంగా వ్యాఖ్యలు చేశారన్న కారణాలతో స్వ

Webdunia
గురువారం, 12 జులై 2018 (17:04 IST)
హైదరాబాద్ వెళ్లేందుకు మధురపూడి విమానాశ్రయం నుంచి టికెట్ రిజర్వ్ చేసుకున్నారు స్వామీ పరిపూర్ణానంద. బహిష్కరణ హైదరాబాద్ నగరానికే పరిమితం కావడంతో సైబరాబాద్ పరధిలో ఉండేందుకు వెళ్తున్నట్టు సమాచారం. ఘర్షణలు రేకెత్తించే విధంగా వ్యాఖ్యలు చేశారన్న కారణాలతో స్వామి పరిపూర్ణానందను హైదరాబాద్ నుంచి బహిష్కరించిన సంగతి తెలిసిందే. 
 
సైబరాబాద్ పరిధిలో ఉండేందుకు స్వామిజీ ప్రణాళికలు తయారుచేసుకోవడంతో తాజాగా సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనరేట్లు కూడా ఆయనను బహిష్కరించాయి. ఈ మేరకు పరిపూర్ణానందకు నోటీసులు జారీ చేశాయి. ఆరు నెలల పాటు ఈ రెండు కమిషనరేట్ల పరిధిలోకి రాకూడదని నోటీసులలో పేర్కొన్నారు. పరిపూర్ణానందకు ఈ నోటీసులు అందజేయడానికి పోలీసులు కాకినాడకు బయల్దేరారు.

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments