Webdunia - Bharat's app for daily news and videos

Install App

కూల్‌డ్రింక్స్‌లో మత్తుమందు కలిపి విద్యార్థినిపై అత్యాచారం.. అర్ధనగ్నంగా ఫోటోలు తీసి..?

Webdunia
గురువారం, 11 ఫిబ్రవరి 2021 (13:18 IST)
సిరిసిల్ల జిల్లాలో నిన్న ఆటో డ్రైవర్ అత్యాచారానికి పాల్పడ్డాడు. తాజాగా అదే జిల్లాలో మరో విద్యార్థినిపై అత్యాచారం చోటుచేసుకుంది. సిరిసిల్ల జిల్లాలోని ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన ఇంటర్‌ చదివే ఓ విద్యార్థిని (16)ను అదే ప్రాంతానికి చెందిన ఓ యువకుడు ప్రేమ పేరుతో నమ్మించాడు. కూల్‌డ్రింక్స్‌లో మత్తుమందు కలిపి ఆఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఆ అమ్మాయి అర్ధనగ్నంగా ఉన్న ఫొటోలు, వీడియోలు చేశాడు. 
 
ఈ విషయం కుటుంబ సభ్యులకు చెబితే వీడియోలు ఇంటర్నెట్‌లో పెడుతానని బెదిరింపులకు పాల్పడ్డాడు. ఆ తర్వాత ఫొటోలు అడ్డం పెట్టుకొని పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాధితులురాలు ధైర్యం చేసి తల్లిదండ్రులకు చెప్పడంతో బుధవారం వారు పోలీసులను ఆశ్రయించారు. 
 
డీఎస్పీ చంద్రశేఖర్‌ ఆ యువకుడితో పాటు అతనికి సహకరించిన మరికొందరిని అదుపులోకి తీసుకొని తనదైన శైలిలో విచారిస్తున్నారు. కాగా.. గంజాయి మత్తులో ఆ యువకుడితో పాటు మరికొందరు కలిసి గ్యాంగ్‌రేప్‌ చేసినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nani: వైలెన్స్ సినిమాలున్న దేశాల్లో క్రైమ్ రేట్ తక్కువ, కానీ ఇక్కడ మన బుద్ధి సరిగ్గా లేదు : నాని

Dhanush: శేఖర్ కమ్ముల కుబేర లో ధనుష్ మాస్ సాంగ్ డేట్ ప్రకటన

'దండోరా' కోసం వేశ్యగా మారిన బిందు మాధవి

Kalyan Ram: ఆమె ఫారెస్ట్ బురదలో రెండుగంటలున్నారు : డైరెక్టర్ ప్రదీప్ చిలుకూరి

Bindu Madhavi: దండోరా మూవీలో వేశ్య పాత్రలో బిందు మాధవి ఎంట్రీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మహిళలకు మేలు చేసే ఉస్తికాయలు.. ఆ సమస్యలు మటాష్

డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

తర్వాతి కథనం