Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెరాస ప్లీనరీలో తళుక్కుమన్న మంత్రి శ్రీనివాస్

Webdunia
గురువారం, 28 ఏప్రియల్ 2022 (11:37 IST)
తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్‌పై ఇటీవల హత్యాయత్నం జరిగిన సంగతి తెలిసిందే. కేసులో ప్ర‌ధాన నిందితుడిగా ఉన్న మున్నూరు ర‌వి తెరాస ప్లీనరీలో తళుక్కుమన్నాడు. పార్టీ వేడుక‌కు హాజ‌రై.. పార్టీ నేత‌ల‌తో క‌లిసి ఫొటోలు దిగాడు. ఈ వ్య‌వ‌హారం పార్టీ ప్లీన‌రీలో క‌ల‌క‌లం రేపింది. 
 
పార్టీ ప్లీన‌రీకి హాజర‌య్యే నేత‌ల‌కు పార్టీ సెక్యూరిటీ, బార్ కోడ్‌ ఉన్న పాసుల‌ు జారీ చేసింది. పాసు ఉన్న వారే పార్టీ వేడుక‌కు హాజ‌రు కావాల‌ని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పార్టీ శ్రేణుల‌కు సూచించారు. 
 
మున్నూరు ర‌వికి ఈ పాస్ లేకున్నా అత‌డు పార్టీ ప్లీన‌రీకి ఎలా హాజ‌ర‌య్యాడ‌నే విష‌యంపై పార్టీ నేత‌లు ప్ర‌శ్నిస్తున్నారు. కేవ‌లం పార్టీ ఐడీ కార్డుతో మున్నూరు ర‌వి పార్టీ వేడుక‌కు హాజ‌ర‌య్యాడ‌ని ఆ త‌ర్వాత తెలిసింది. 
 
పార్టీ వేడుక‌లో అధినేత కేసీఆర్ కీల‌క ప్ర‌సంగం చేస్తున్న స‌మ‌యంలో కూడా మున్నూరు ర‌వి ఇంకా అక్క‌డే ఉన్నాడు. దీనిపై ఆ పార్టీ నేత‌లు చ‌ర్చించుకుంటున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: గద్దర్ అవార్డ్ ఫంక్షన్ హిట్టా - ఫ్లాపా - ఏవరేజా? స్పెషల్ స్టోరీ

Raja sab: గత ఏడాది మా చిత్రాలు నిరాశపరిచాయి : టీజీ విశ్వప్రసాద్

Bengal Files: రాజకీయ వ్యవస్థను ప్రశ్నించిన ది బెంగాల్ ఫైల్స్ టీజర్

'కన్నప్ప' చిత్రాన్ని వీక్షించిన రజనీకాంత్

అర్జున్, జగపతి బాబు, వేణు ఎంటర్‌టైనర్ హనుమాన్ జంక్షన్ రీ-రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments