Webdunia - Bharat's app for daily news and videos

Install App

T భవన్ జోలికొస్తే టీడీపీ ఆఫీసులను పేల్చేస్తాం : మంత్రి మహేందర్ రెడ్డి

Webdunia
బుధవారం, 22 అక్టోబరు 2014 (19:11 IST)
హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్ జోలికి వచ్చినా.. చిన్నపాటి దాడి జరిగినా తెలంగాణా రాష్ట్రంలోని టీడీపీ కార్యాలయాలను పేల్చేస్తామని తెలంగాణ మంత్రి మహేందర్ రెడ్డి హెచ్చరించారు. 
 
టీ టీడీపీ కార్యకర్తలు తలచుకుంటే తెలంగాణ భవన్ ఆనవాళ్లు కూడా మిగలవంటూ ఆ పార్టీ నేత రేవంత్ రెడ్డి చేసిన హెచ్చరికపై మంత్రి మహేందర్ రెడ్డి ఘాటుగానే స్పందించారు. 
 
టీడీపీ తమ పార్టీ జోలికి వస్తే తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించారు. టీఆర్ఎస్ భవన్ జోలికి వస్తే టీడీపీ కార్యాలయాలు లేకుండా చేస్తామని అన్నారు. టీడీపీ వైఖరి మారకపోతే నల్లగొండ తరహా దాడులు కొనసాగుతాయని చెప్పారు. నల్లగొండలో జరిగిన దాడిలో రైతులు, ప్రజలే పాల్గొన్నారని చెప్పారు. 

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments