Webdunia - Bharat's app for daily news and videos

Install App

మంత్రి కేటీఆర్‌తో నడిరోడ్డుపై టెక్కీ వైష్ణవి సెల్ఫీ... చూడండి...

మంత్రి కేటీఆర్ మరోసారి ఓ సాధారణ పౌరుడిగా వ్యవహరించారు. కింగ్ కోటి చౌరస్తాలో ట్రాఫిక్ సిగ్నల్( రెడ్) పడగానే తన వాహనశ్రేణిని ఆపారు. బైక్ పైన వెళ్తున్న బెంగళూరు ఐటీ ఉద్యోగి కెటిఆర్‌ను చూసి విష్ చేయగా వెంటనే కారు నుంచి దిగి ఆమెను పలకరించారు. మంత్రి కేటీఆ

Webdunia
మంగళవారం, 4 సెప్టెంబరు 2018 (17:51 IST)
మంత్రి కేటీఆర్ మరోసారి ఓ సాధారణ పౌరుడిగా వ్యవహరించారు. కింగ్ కోటి చౌరస్తాలో ట్రాఫిక్ సిగ్నల్( రెడ్) పడగానే తన వాహనశ్రేణిని ఆపారు. బైక్ పైన వెళ్తున్న బెంగళూరు ఐటీ ఉద్యోగి కెటిఆర్‌ను చూసి విష్ చేయగా వెంటనే కారు నుంచి దిగి ఆమెను పలకరించారు. మంత్రి కేటీఆర్‌తో సెల్ఫీ దిగాలన్న కోరికను వైష్ణవి వ్యక్తం చేయగా అందుకు వెంటనే మంత్రి అంగీకరించారు. 
 
వైష్ణవితో పాటు ఆ ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ఉన్న పలువురు కెటిఆర్‌తో సెల్ఫీలు దిగడానికి ఉత్సాహాన్ని ప్రదర్శించారు. ఓ సీఎం కుమారుడని, కీలక శాఖల మంత్రిని అనే అధికార దర్పం ప్రదర్శించకుండా సామాన్యుడిలా వ్యవహరించిన కేటీఆర్ తీరుపై ప్రశంసలు కురుస్తున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: వెండితెరపై కనిపించి రెండేళ్లైంది.. మా ఇంటి బంగారంగా వస్తానుగా అంటోన్న సమంత

AR Murugadoss- శివకార్తికేయన్, ఏఆర్ మురుగదాస్ చిత్రం మదరాసి తాజా అప్ డేట్

చిరంజీవిని మీరు నా డెమి-గాడ్.. అంటున్న దర్శకుడు శ్రీకాంత్ ఓదెల

Chiranjeevi 158 - అక్టోబర్ లో చిరంజీవి 158వ చిత్రానికి దర్శకుడు బాబీ శ్రీకారం

Anjali : RB చౌదరి నిర్మాతగా విశాల్ 35 చిత్రంలో నటించనున్న అంజలి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అల్లం టీ తాగితే అధిక బరువు తగ్గవచ్చా?

శక్తినిచ్చే ఖర్జూరం పాలు, మహిళలకు పవర్ బూస్టర్

అబోట్ నుంచి నిరంతర గ్లూకోజ్ రీడింగులు అలర్ట్‌లతో కూడిన నెక్స్ట్-జెన్ ఫ్రీస్టైల్ లిబ్రే 2 ప్లస్‌

ఈ ఆయుర్వేద సూపర్‌ఫుడ్‌లతో రుతుపవనాల వల్ల వచ్చే మొటిమలకు వీడ్కోలు చెప్పండి

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments