Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీరెడ్డిపై సిపి సజ్జనార్‌కు జనసేన వీరమహిళ ఫిర్యాదు

Webdunia
గురువారం, 27 మే 2021 (10:16 IST)
సినీ నటి శ్రీరెడ్డిపై సైబరాబాద్ కమిషనరేట్ సీపీ సజ్జనార్‌కు ఫిర్యాదు చేసింది తెలంగాణ జనసేన వీర మహిళా విభాగం. జనసేనాని పవన్ కళ్యాణ్ ఫోటోలు మార్ఫింగ్ చేసి ఫేస్‌బుక్ సోషల్ మీడియా వేదికగా దుష్ప్రచారం చేస్తున్నట్లు ఫిర్యాదు చేసారు.
 
సినీ నటి శ్రీరెడ్డి పైన సైబరాబాద్ కమిషనరేట్ సీపీ సజ్జనార్‌కు తెలంగాణ జనసేన వీర మహిళా విభాగం తరపున కోవిడ్ నియమనిబంధనలు పాటిస్తూ చైర్మన్ శ్రీమతి కావ్య మండపాక గారు ఫిర్యాదు చేశారు.

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments