Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీరెడ్డిపై సిపి సజ్జనార్‌కు జనసేన వీరమహిళ ఫిర్యాదు

Webdunia
గురువారం, 27 మే 2021 (10:16 IST)
సినీ నటి శ్రీరెడ్డిపై సైబరాబాద్ కమిషనరేట్ సీపీ సజ్జనార్‌కు ఫిర్యాదు చేసింది తెలంగాణ జనసేన వీర మహిళా విభాగం. జనసేనాని పవన్ కళ్యాణ్ ఫోటోలు మార్ఫింగ్ చేసి ఫేస్‌బుక్ సోషల్ మీడియా వేదికగా దుష్ప్రచారం చేస్తున్నట్లు ఫిర్యాదు చేసారు.
 
సినీ నటి శ్రీరెడ్డి పైన సైబరాబాద్ కమిషనరేట్ సీపీ సజ్జనార్‌కు తెలంగాణ జనసేన వీర మహిళా విభాగం తరపున కోవిడ్ నియమనిబంధనలు పాటిస్తూ చైర్మన్ శ్రీమతి కావ్య మండపాక గారు ఫిర్యాదు చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఎక్కడికెళ్లినా ఆ దిండుతో పాటు జాన్వీ కపూర్ ప్రయాణం.. ఎందుకు?

బెట్టింగ్ యాప్‌ల ప్రమోషన్‌: ఈడీ ముందు హాజరైన రానా దగ్గుబాటి

వినోదంతోపాటు నాకంటూ హిస్టరీ వుందంటూ రవితేజ మాస్ జాతర టీజర్ వచ్చేసింది

వింటేజ్ రేడియో విరిగి ఎగిరిపోతూ సస్పెన్స్ రేకెత్తిస్తున్న కిష్కిందపురి పోస్టర్‌

భార్య చీపురుతో కొట్టిందన్న అవమానంతో టీవీ నటుడి ఆత్మహత్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Chapati Wheat Flour: ఫ్రిజ్‌లో చపాతీ పిండిని నిల్వ చేస్తే ఆరోగ్యానికి మేలు జరుగుతుందా?

మహిళలు వంకాయను తీసుకుంటే.. ఏంటి లాభం?

కూల్‌డ్రింక్స్ తాగితే పక్షవాతం తప్పదంటున్న వైద్య నిపుణులు

స్నాక్స్ గుగ్గిళ్లు తింటే బలం, ఇంకా ఏం ప్రయోజనాలు?

గౌరవ్ గుప్తా తన బ్రైడల్ కౌచర్ కలెక్షన్, క్వాంటం ఎంటాంగిల్‌మెంట్ ఆవిష్కరణ

తర్వాతి కథనం
Show comments