పరీక్ష రాస్తుండగా విద్యార్థిని గుండెపోటు.. సీపీఆర్ ప్రాణాలు నిలబెట్టిన సిబ్బంది

Webdunia
గురువారం, 23 మార్చి 2023 (17:58 IST)
తెలంగాణ రాష్ట్రంలో ఒక విద్యార్థిని పరీక్ష రాస్తుండగా గుండెపోటుకు గురైంది. దీంతో సిబ్బంది ఆ బాలికకు సీపీఆర్ నిర్వహించి ఆ విద్యార్థి ప్రాణాలు కాపాడారు. పాలమూరు జిల్లాలో ఈ ఘటన జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్ పరీక్షలు జరుగుతున్నాయి. 
 
మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వం జూనియర్ కాలేజీలో ఈ పరీక్ష రాస్తున్న సమయంలో బిందు అనే ఇంటర్ విద్యార్థిని తీవ్ర అస్వస్థతకు లోనైంది. దీంతో పరీక్ష కేంద్రంలోని పీఆర్డీవో వెంకటేశ్వర్లు వెంటనే 108కు ఫోన్ చేశారు. క్షణాల్లో పరీక్ష కేంద్రానికి చేరుకున్న 108 సిబ్బంది ఆ విద్యార్థినికి సీపీఆర్ పరీక్ష చేసి ప్రాణాలను కాపాడారు. ప్రస్తుతం విద్యార్థిని ఆరోగ్యం నిలకలడగా ఉంది. 
 
కాగా, ఇటీవలి కాలంలో అనేక మంది టీనేజీ యువతీయువకులు గుండెపోటుకు గురై ప్రాణాలు కోల్పోతున్నారు. అప్పటిదాగా అల్లాసంగా ఉన్న వాళ్లు కూడా ఉన్నట్టుండి కుప్పకూలిపోతున్నారు. ఆస్పత్రులకు వెళ్లేలేపు వారు ప్రాణాలు కోల్పోతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Meesala Pilla: చిరంజీవి చరిష్మా అలాంటింది.. ఇండియన్ టాప్ ట్రెండింగ్‌లో మీసాల పిల్ల (video)

ఆర్టిస్టుల సమస్యలను దాటి తెరకెక్కిన పండంటి కాపురం ఒక తెలుగు క్లాసిక్

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇంట్లో దీపావళి పార్టీ కారణం అదే..

Pawan Kalyan: పవన్ కల్యాణ్ సినిమా ప్రయాణం ఇంకా ముగియలేదా? నెక్ట్స్ సినిమా ఎవరితో?

K Ramp: కొందరు కావాలనే K-ర్యాంప్ మూవీపై పక్షపాతం చూపిస్తున్నారు : నిర్మాత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

స్వ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రీతి జింటా

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments