తెలంగాణాలో విద్యా సంస్థలకు సెలవులు పొడగింపు

Webdunia
ఆదివారం, 16 జనవరి 2022 (09:48 IST)
తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి అధికంగా వుంది. రోజువారీగా నమోదయ్యే పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతున్నాయి. దీంతో రాష్ట్రంలోని అన్ని రకాల విద్యా సంస్థలను ఈ నెల 30వ తేదీ వరకు పొడగిస్తున్నట్టు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ వెల్లడించారు. 
 
ఇదిలావుంటే శనివారం ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్యం శాఖ విడుదల చేసిన బులిటెన్ మేరకు, రాష్ట్రంలో 53,073 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా వారిలో 1,963 మందికి ఈ వైరస్ సోకింది. 
 
ఇందులో అత్యధికంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 1,075 పాజిటివ్ కేసులు వెలుగు చూశాయి. ఆ తర్వాత రంగారెడ్డి జిల్లాలో 168, మేడ్చల్‌ మల్కాజిగిరిలో 150 కేసుల చొప్పున నమోదయ్యాయి. 
 
అదేసమయంలో ఈ కరోనా వైరస్ నుంచి 1,620 మంది కోలుకోగా, ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 7,07,162 పాజిటివ్ కేసుల నమోదు కాగా, ఈ వైరస్ నుంచి 6,81,091 మందికి కోలుకున్నారు. మరో 22,017 యాక్టివ్ కేసులు రాష్ట్రంలో ఉన్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన బాలీవుడ్ నటి పరణీతి చోప్రా

అవార్డులను చెత్త బుట్టలో పడేస్తా : హీరో విశాల్

Meesala Pilla: చిరంజీవి చరిష్మా అలాంటింది.. ఇండియన్ టాప్ ట్రెండింగ్‌లో మీసాల పిల్ల (video)

ఆర్టిస్టుల సమస్యలను దాటి తెరకెక్కిన పండంటి కాపురం ఒక తెలుగు క్లాసిక్

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇంట్లో దీపావళి పార్టీ కారణం అదే..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

స్వ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రీతి జింటా

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

తర్వాతి కథనం
Show comments