Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణ గవర్నర్ షాకింగ్ నిర్ణయం - 10 నుంచి ప్రజా దర్బార్

Webdunia
బుధవారం, 8 జూన్ 2022 (19:24 IST)
తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. రాజ్ భవన్‌లో ప్రజాదర్బార్ నిర్వహించాలని నిర్ణయించారు. రాజ్‌భవన్ వర్గాలు వెల్లడించిన వివరాల మేరకు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ మహిళా ప్రజా దర్బార్ నిర్వహించాలని నిర్ణయించారు. 
 
మహిళా దర్బార్ జూన్ 10వ తేదీ మధ్యాహ్నం 12 నుండి 1 గంటల వరకు జరుగుతుందని ఆ వర్గాలు తెలిపాయి. ఇందులో మహిళలు పాల్గొనాలని, ఇందుకోసం మహిళలు 040-23310521కు ఫోన్ చేసి లేదా rajbhavan-hyd@gov.inకు మెయిల్ చేయాలని తెలిపారు.
 
ప్రజల సమస్యలను తెలుసుకునేందుకు రాజ్‌భవన్‌ ఉందని, ప్రతి నెలా ప్రజాదర్బార్‌ నిర్వహిస్తామని అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. కాగా, గత కొంతకాలంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌కు తెలంగాణ గవర్నర్‌కు మధ్య ప్రచ్ఛన్న యుద్ధం సాగుతున్న విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

44 యేళ్ళ మహిళ పెళ్లి విషయంపైనే మీ దృష్టిని ఎందుకుసారిస్తారు? : రేణూ దేశాయ్

విషపూరితమైన వ్యక్తులు - అసలు మీరెలా జీవిస్తున్నారు : త్రిష

Dil Raju: ఆస్ట్రేలియన్ కాన్సులేట్ జనరల్ ప్రతినిధి బృందంతో దిల్ రాజు భేటీ

యాంకర్ రవి క్షమాపణలు చెప్పారు.. ఎందుకంటే.. నందికొమ్ముల నుంచి చూస్తే? (video)

AA 22: అల్లు అర్జున్, అట్లీ సినిమా గురించి కొత్త అప్ డేట్ !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments