Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆఫ్ లైన్‌లోనే విద్యా బోధన.. ఆన్‌లైన్ క్లాసులొద్దు...

Webdunia
సోమవారం, 30 ఆగస్టు 2021 (16:46 IST)
కరోనా నేపథ్యంలో ప్ర‌భుత్వ‌, ప్రైవేటు విద్యా సంస్థ‌ల‌న్నీ తెరుచుకోవాల్సిందేన‌ని.. ఆఫ్ లైన్ లోనే విద్యా బోధ‌న జ‌ర‌గాల‌ని చెప్పింది. ఆన్‌లైన్ త‌ర‌గ‌తుల నిర్వ‌హ‌ణ‌కు అవ‌కాశం లేద‌ని వెల్ల‌డించింది. సెప్టెంబర్ 1 నుంచి పాఠ‌శాల‌లు తెరుచుకోవాల్సి ఉండ‌డంతో.. ప్రైవేటు యాజ‌మాన్యాల‌న్నీ బిజీబిజీగా ఉన్నాయి. 
 
ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల్లోనూ శుద్ధి చేసే కార్య‌క్ర‌మం కొన‌సాగుతోంది. అయితే.. విద్యాసంస్థ‌లు తెరవాల‌ని స‌ర్కారు ఆదేశించిన‌ప్ప‌టికీ.. ప‌లు సందేహాలు వెంటాడుతున్నాయి. ప్ర‌భుత్వ ఉత్త‌ర్వుల్లో స్ప‌ష్ట‌త లేక‌పోవ‌డం కూడా ఈ సందేహాల‌కు కార‌ణ‌మ‌వుతోంది.
 
ఆన్ లైన్ విద్య‌కు అవ‌కాశం లేద‌ని, ప్ర‌త్య‌క్ష బోధ‌న‌కే సిద్ధం కావాల‌ని ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది. కానీ.. ఇదే విష‌యాన్ని ప్ర‌భుత్వం ఇచ్చిన జీవోలో స్ప‌ష్టంగా చెప్ప‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం. 
 
అంతేకాదు.. విద్యాశాఖ పాఠ‌శాల‌ల‌కు జారీచేసిన మార్గ‌ద‌ర్శ‌కాల్లోనూ ఈ విష‌యం చెప్ప‌లేదు. టీవీ పాఠాలు బోధించే టీశాట్ అధికారుల‌కు కూడా ఈ విష‌య‌మై అధికారిక స‌మాచారం ఏదీ అంద‌లేద‌ని చెబుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'కన్నప్ప' చిత్రాన్ని వీక్షించిన రజనీకాంత్

అర్జున్, జగపతి బాబు, వేణు ఎంటర్‌టైనర్ హనుమాన్ జంక్షన్ రీ-రిలీజ్

Ravi Teja: రవితేజ, కిషోర్ తిరుమల సినిమా హైదరాబాద్‌లో రెగ్యులర్ షూటింగ్

Rajinikanth: కన్నప్ప సినిమాను చూసి ఆశీర్వదించిన రజనీకాంత్

Nag Ashwin : సుహాస్, శివాని నగరం కాంబినేషన్ లో సినిమాకు నాగ్ అశ్విన్ క్లాప్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments