Webdunia - Bharat's app for daily news and videos

Install App

పబ్ యజమానులకు వార్నింగ్ ఇచ్చిన ఎక్సైజ్ శాఖ

Webdunia
సోమవారం, 31 జనవరి 2022 (11:55 IST)
హైదరాబాద్ నగరంలో పబ్‌ల సంస్కృతి పెరిగిపోతోంది. ముఖ్యంగా వీకెండ్ వచ్చిందంటే చాలు యువతీయువకులు పబ్బుల్లో వాలిపోతున్నారు. అయితే, ఇష్టంవచ్చినట్టుగా లౌడ్ స్పీకర్లలలో రణగొణ ధ్వనులతో పబ్బుల్లో కార్యక్రమాలు కొనసాగిస్తూ చుట్టుపక్కల ప్రాంతాల వారిని ఇబ్బందులకు గురిచేస్తున్నారు. 
 
తాజాగా నగరంలోని ఈ పబ్బులకు సంబంధించి శబ్దాలపై ఎక్సైజ్ శాఖ కీలక ఆదేశాలు జారీచేసింది. ముఖ్యంగా లైవ బ్యాండ్‌పై పలు ఆంక్షలు విధించింది. పబ్బుల్లో సౌండ్ పొల్యూషన్‌పై ఏదేని ఇబ్బదులు తలెత్తినా అసౌకర్యంగా అనిపించినా ఫిర్యాదు చేయాలని కోరారు. అలాగే, నగరంలోని పబ్బుల్లో శబ్దకాలుష్యాన్ని నివారించే దిశగా జూబ్లీ హిల్స్ పోలీసులు కీలక సూచనలు జారీచేశారు. 
 
పబ్లుల్లో శబ్దకాలుష్యానికి సంబంధించి ఏదేని ఫిర్యాదు ఉంటే 100 నంబరుకు డయల్ చేయాలని కోరారు. జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అనేక పబ్బుల్లో శబ్దకాలుష్యానికి సంబంధించిన  అనేక సమస్యలను పోలీసులు పరిష్కరించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Photos in Sydney: ఫోటోలను క్లిక్ మనిపించింది ఎవరు..? సమంత సమాధానం ఏంటంటే?

రేపటి నుండి మ్యాడ్ స్వ్కేర్ స్క్రీనింగ్ లలో కింగ్ డమ్ టీజర్ ఎట్రాక్షన్

OG సినిమాలో నన్ను ధ్వేషిస్తారు, ప్రేమిస్తారు : అభిమన్యు సింగ్

Ntr: జపాన్‌ లో అందమైన జ్ఞాపకాలే గుర్తొస్తాయి : ఎన్టీఆర్

VB ఎంటర్‌టైన్‌మెంట్స్ ఫిల్మ్ అండ్ టీవీ, డిజిటల్ మీడియా అవార్డ్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

Green Peas: పచ్చి బఠానీలను ఎవరు తినకూడదో తెలుసా?

Jaggery Tea : మధుమేహ వ్యాధిగ్రస్తులు బెల్లం టీ తాగవచ్చా?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

Healthy diet For Kids: పిల్లల ఆహారంలో పోషకాహారం.. ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి..

తర్వాతి కథనం
Show comments