Webdunia - Bharat's app for daily news and videos

Install App

రెవెన్యూ వ్యవస్థను రద్దు చేసిన తెలంగాణ సర్కారు..

Webdunia
సోమవారం, 7 సెప్టెంబరు 2020 (14:10 IST)
రెవెన్యూ వ్యవస్థను రద్దు చేస్తూ తెలంగాణ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. రెవెన్యూ వ్యవస్థను పూర్తిస్థాయిలో ప్రక్షాళన చేయాలని సీఎం కేసీఆర్ ఎప్పటి నుంచో చెప్తూ వస్తున్నారు. రెవెన్యూ శాఖలో భారీగా లంచాలు తీసుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇటీవల కొందరు అధికారులు కోట్ల రూపాయల లంచాలు తీసుకుంటూ పట్టుబట్టడం చర్చకు దారితీసింది. 
 
వీఆర్వో వ్యవస్థను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నట్టు విశ్వసనీయ సమాచారం. ఇందులో భాగంగా వీఆర్వో నుంచి రికార్డులను స్వాధీనం చేసుకోవాలని జిల్లా కలెక్టర్లకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదేశాలు జారీ చేశారు. 
 
సాయంత్రం ఐదు గంటల వరకు రిపోర్ట్‌ పంపించాలని కలెక్టర్లకు ఆదేశాలు వచ్చాయి. దీంతో అధికారులు వీఆర్వోల నుంచి రికార్డులు తీసుకోవడంపై ఫోకస్ చేశారు. తహసీల్దార్ల నుంచి వీఆర్వో అదరికి ఆదేశాలు అందాయని రెవెన్యూ ఉద్యోగుల సంఘం నేతలు ధృవీకరించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: వెండితెరపై కనిపించి రెండేళ్లైంది.. మా ఇంటి బంగారంగా వస్తానుగా అంటోన్న సమంత

AR Murugadoss- శివకార్తికేయన్, ఏఆర్ మురుగదాస్ చిత్రం మదరాసి తాజా అప్ డేట్

చిరంజీవిని మీరు నా డెమి-గాడ్.. అంటున్న దర్శకుడు శ్రీకాంత్ ఓదెల

Chiranjeevi 158 - అక్టోబర్ లో చిరంజీవి 158వ చిత్రానికి దర్శకుడు బాబీ శ్రీకారం

Anjali : RB చౌదరి నిర్మాతగా విశాల్ 35 చిత్రంలో నటించనున్న అంజలి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అల్లం టీ తాగితే అధిక బరువు తగ్గవచ్చా?

శక్తినిచ్చే ఖర్జూరం పాలు, మహిళలకు పవర్ బూస్టర్

అబోట్ నుంచి నిరంతర గ్లూకోజ్ రీడింగులు అలర్ట్‌లతో కూడిన నెక్స్ట్-జెన్ ఫ్రీస్టైల్ లిబ్రే 2 ప్లస్‌

ఈ ఆయుర్వేద సూపర్‌ఫుడ్‌లతో రుతుపవనాల వల్ల వచ్చే మొటిమలకు వీడ్కోలు చెప్పండి

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments