Webdunia - Bharat's app for daily news and videos

Install App

వ్యాక్సినేషన్‌లో తెలంగాణ కొత్త మైలురాయి - 4 కోట్ల మార్క్

Webdunia
గురువారం, 9 డిశెంబరు 2021 (15:16 IST)
తెలంగాణ రాష్ట్రం కోవిడ్ వ్యాక్సినేషన్‌లో సరికొత్త మైలురాయిని చేరుకుంది. ఈ కార్యక్రమంలో భాగంగా ఏకంగా 4 కోట్ల డోసుల వ్యాక్సిన్లను వేసింది. అంటే ఇప్పటివరకు అర్హులైన 50 శాతం మందికి మొదటి డోస్ టీకాలను పంపిణీ చేశారు. అలాగే, రెండో డోస్ వ్యాక్సినేషన్‌లో 50 శాతం మేరకు పూర్తయిందని ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. 
 
కాగా, తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణ చర్యల్లో భాగంగా, జనవరి 16వ తేదీన కోవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని చేపట్టింది. అప్పటి నుంచి 165 రోజుల్లో కోటి డోసులను పంపిణీ చేశారు. 
 
ఆ తర్వాత మరో 78 రోజుల్లో రెండు కోట్ల డోసులు పూర్తి చేసింది. ఇక కేవలం 27 రోజుల్లో అంటే అక్టోబరు 23వ తేదీ నుంచి మరో కోటి డోసుల వ్యాక్సిన్లను పంపణీ చేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బిగ్ బాస్ సీజన్ 9- కాంట్రవర్సీలు ఖాయం.. హోస్టుగా నాగార్జునే ఖరారు

మత్తుకు అలవాటుపడిన నటీనటులను ఇండస్ట్రీ నుంచి బహిష్కరించాలి : దిల్ రాజు

Vishnu: కన్నప్ప నాట్ మైథలాజికల్ మంచు పురాణం అంటూ తేల్చిచెప్పిన విష్ణు

Coolie: రజనీకాంత్, టి. రాజేందర్, అనిరుద్ పై తీసిన కూలీ లోని చికిటు సాంగ్

విజయ్ ఆంటోని మేకింగ్ అంటే చాలా ఇష్టం : మార్గన్ ఈవెంట్‌లో సురేష్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

గోరింటతో ఆరోగ్యం, అందం

వ్రిటిలైఫ్ ఆయుర్వేద చర్మ సంరక్షణ శ్రేణికి ప్రచారకర్తలుగా స్మృతి మంధాన, మణికా బాత్రా

తర్వాతి కథనం