Webdunia - Bharat's app for daily news and videos

Install App

వ్యాక్సినేషన్‌లో తెలంగాణ కొత్త మైలురాయి - 4 కోట్ల మార్క్

Webdunia
గురువారం, 9 డిశెంబరు 2021 (15:16 IST)
తెలంగాణ రాష్ట్రం కోవిడ్ వ్యాక్సినేషన్‌లో సరికొత్త మైలురాయిని చేరుకుంది. ఈ కార్యక్రమంలో భాగంగా ఏకంగా 4 కోట్ల డోసుల వ్యాక్సిన్లను వేసింది. అంటే ఇప్పటివరకు అర్హులైన 50 శాతం మందికి మొదటి డోస్ టీకాలను పంపిణీ చేశారు. అలాగే, రెండో డోస్ వ్యాక్సినేషన్‌లో 50 శాతం మేరకు పూర్తయిందని ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. 
 
కాగా, తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణ చర్యల్లో భాగంగా, జనవరి 16వ తేదీన కోవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని చేపట్టింది. అప్పటి నుంచి 165 రోజుల్లో కోటి డోసులను పంపిణీ చేశారు. 
 
ఆ తర్వాత మరో 78 రోజుల్లో రెండు కోట్ల డోసులు పూర్తి చేసింది. ఇక కేవలం 27 రోజుల్లో అంటే అక్టోబరు 23వ తేదీ నుంచి మరో కోటి డోసుల వ్యాక్సిన్లను పంపణీ చేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సమంత శుభం టీజర్ అద్భుతం.. కితాబిచ్చిన వరుణ్ ధావన్ (video)

తెనాలిలో సమంతకి గుడి కట్టిన శామ్ అభిమాని- ట్రెండింగ్‌లో ఫోటోలు, వీడియోలు

Prabhas: ప్రభాస్ ఆరోగ్య సమస్య వల్లే రాజా సాబ్ చిత్రం ఆలస్యం అవుతుందా !

Yash: సెన్సేషనల్ అయ్యే దిశలో ప్రశాంత్ వర్మ జై హనుమాన్ చిత్రం

Varma: ఆర్జీవీ అనుభవాలతో శారీ సినిమా తెరకెక్కించాడా !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవిలో లోదుస్తులు బిగుతుగా ధరించారంటే? రాత్రిపూట వేసుకోవద్దు..

వారానికి మూడు రోజుల పాటు కొబ్బరి నీళ్లు తాగితే?

హింద్‌వేర్ స్మార్ట్ అప్లయెన్సెస్ వారి మార్కస్ 80 బిల్ట్-ఇన్ ఓవెన్‌తో వంట

గర్భధారణ సమయంలో మహిళలు లెగ్గింగ్స్ ధరించవచ్చా?

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

తర్వాతి కథనం