Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాహుల్ టూర్లో ఇబ్బంది పడ్డ సీనియర్ కాంగ్రెస్ నాయకులు

రాహుల్ గాంధీ తెలంగాణాలో జరిపిన రెండు రోజుల పర్యటన కాంగ్రెస్ క్యాడర్‌కు ఉత్సాహాన్ని నింపింది. అయితే కొంతమంది సీనియర్ నాయకులు మాత్రం రాహుల్ టూర్లో ఇబ్బంది పడ్డట్టు సమాచారం. హోటల్ హరిత ప్లాజాలో రాహుల్‌తో ఎడిటర్స్ సమావేశం ఏర్పాటు చేశారు.

Webdunia
బుధవారం, 15 ఆగస్టు 2018 (17:40 IST)
రాహుల్ గాంధీ తెలంగాణాలో జరిపిన రెండు రోజుల పర్యటన కాంగ్రెస్ క్యాడర్‌కు ఉత్సాహాన్ని నింపింది. అయితే కొంతమంది సీనియర్ నాయకులు మాత్రం రాహుల్ టూర్లో ఇబ్బంది పడ్డట్టు సమాచారం. హోటల్ హరిత ప్లాజాలో రాహుల్‌తో ఎడిటర్స్ సమావేశం ఏర్పాటు చేశారు. 
 
ఈ సందర్భంగా కొంతమంది పార్టీ నాయకులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి హాజరయ్యే పత్రికలు టీవీ చానెల్స్ ప్రతినిధులు, ఫార్టీనాయకుల పేర్లను పిసిసి ఎస్పీజీ పంపించింది. అయితే ఎస్పీజీకి పంపిన జాబితాలో జానారెడ్డి, షబ్బీర్ ఆలీ పేర్లు లేకపోవడంతో అలిగి ఇద్దరూ ప్లాజా నుంచి బయటికి వెళ్లిపోవడానికి సిద్ధపడ్డారు.
 
ఇది గమనించిన మరో నేత ఇద్దరినీ బతిమాలి లోపలికి తీసుకొచ్చి కూర్చో పెట్టారు. లోపల కూడా వాళ్లిద్దరూ మౌనంగానే కూచున్నారు. మరోవైపు రాహుల్ గాంధీతో సీనియర్ల మీటింగ్ జరిగే సమయంలో రేవంత్ రెడ్డి లోపలికి వెళ్లకుండా అనుమతి నిరాకరించారు. ఇక రాహుల్‌తో సీనియర్ల మీటింగ్‌కు తనకు కూడా అనుమతి లేదనడంతో సునీతా లక్ష్మారెడ్డి కంటతడి పెట్టుకున్నట్టు సమాచారం.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments