Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమీర్ పేటలో కనకదుర్గ, సత్యసాయి బాబాకు కేసీఆర్ పూజలు...

Webdunia
బుధవారం, 12 డిశెంబరు 2018 (13:43 IST)
తెలంగాణ రాష్ట్ర ఎన్నికల్లో ఘన విజయం సాధించిన నేపథ్యంలో ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులు ఈ రోజు పలు మొక్కులను చెల్లించుకున్నది. ముఖ్యమంత్రి సతీమణి శ్రీమతి శోభతో పాటు, మంత్రి కేటీ రామారావు సతీమణి శైలిమ మరియు ఇతర కుటుంబ సభ్యులు ఈ రోజు అమీర్‌పేటలోని భగవాన్  సత్యసాయి బాబా ప్రశాంతి నిలయం మరియు కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్నారు. 
 
తెలంగాణ ప్రజలు టిఆర్ఎస్ పార్టీ పట్ల కేసీఆర్ గారి నాయకత్వం పట్ల సంపూర్ణ విశ్వాసం వ్యక్తం చేసిన నేపథ్యంలో భవిష్యత్తులో అమ్మవారి ఆశీస్సులతో ముందుకు వెళ్లేలా మొక్కుకున్నారు. మొక్కులు చెల్లించుకునేందుకు దేవాలయానికి వచ్చిన కెసిఆర్ కుటుంబ సభ్యులకు దేవాలయ ప్రతినిధులు, అయ్యవార్లు శాస్త్రోక్తంగా స్వాగతం పలికి పూజలు నిర్వహించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sekhar Kammula: సరస్వతి దేవి తల ఎత్తుకొని చూసే సినిమా కుబేర : శేఖర్ కమ్ముల

రవితేజ, రిచా గంగోపాధ్యాయ్ బ్లాక్ బస్టర్ మిరపకాయ్ రీ రిలీజ్

ఫ్యామిలీ ఫెయిల్యూర్ స్టోరీ నేపథ్యంగా స:కుటుంబానాం చిత్రం

థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతున్న స్కై మూవీ

గడపగడపకు ఆర్కే నాయుడు నుంచి విక్రాంత్ ఐపీఎస్ గా మారా : ఆర్‌కె సాగర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

తర్వాతి కథనం
Show comments