Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉత్తరప్రదేశ్ నుంచి రాజ్యసభకు డాక్టర్ లక్ష్మణ్‌

Webdunia
మంగళవారం, 31 మే 2022 (10:22 IST)
తెలంగాణ రాష్ట్రానికి చెందిన భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకుడు, హైదరాబాద్ నగరానికి చెందిన పార్టీ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ కె. లక్ష్మణ్‌ను భారతీయ జనతా పార్టీ సోమవారం రాజ్యసభకు నామినేట్ చేసింది.
 
బీజేపీ తరపున పోటీ చేసే రాజ్యసభ అభ్యర్థుల జాబితాను తాజాగా ప్రకటించిన విషయం తెల్సిందే. ఇందులో ఉత్తరప్రదేశ్‌ నుంచి డాక్టర్ లక్ష్మణ్‌ను రాజ్యసభకు పంపించనుంది. ఈయన ప్రస్తుతం బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడుగా ఉంటారు. 
 
గతంలో తెలంగాణలో భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా పని చేశారు. డాక్టర్ లక్ష్మణ్ 2020లో పార్టీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడిగా మారడానికి ముందు బీజేపీ జాతీయ కార్యదర్శిగా పనిచేశారు. 

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments