Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణలో అసెంబ్లీ సీట్ల సంఖ్య పెంచండి : ఈసీకీ కేసీఆర్ లేఖ!

Webdunia
మంగళవారం, 29 జులై 2014 (11:14 IST)
తెలంగాణలోని అసెంబ్లీ నియోజకవర్గాలను 153కు పెంచాలని కోరుతూ కేంద్ర ఎన్నికల సంఘానికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ లేఖ రాశారు. ప్రస్తుతమున్న 119 స్థానాలను 153కు పెంచుకోవడానికి రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టం అనుమతిస్తోన్న సంగతిని గుర్తుచేశారు. 
 
ఈ మేరకు అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజనను చేపట్టాలని కోరారు. 2011 జనాభా లెక్కల ప్రకారం కొత్త నియోజకవర్గాలను వెంటనే ఏర్పాటు చేయాలని విన్నవించారు. అలాగే... స్థానిక నియోజకవర్గాల ఆధారంగా... ప్రస్తుతమున్న 11 ఎమ్మెల్సీ స్థానాలను 14కు పెంచుకునేందుకు రాష్ట్ర పురనర్వ్యవస్థీకరణ చట్టం అనుమతిస్తోందని... దీంతో, వీటి సంఖ్యను కూడా పెంచాలని ఈసీని కోరారు.

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

Show comments