Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీ పునర్విభజన చట్టాన్ని చదివి రండి... తెలంగాణ ఏజీకి హైకోర్టు మొట్టికాయ

Webdunia
గురువారం, 4 ఫిబ్రవరి 2016 (14:13 IST)
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ అడ్వకేట్ జనరల్‌కు ఉమ్మడి హైదరాబాద్ హైకోర్టు మొట్టిక్కాయ వేసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్విభజన చట్టాన్ని బాగా చదివి.. కోర్టుకు రావాలంటూ హితవు పలికింది.
 
గ్రేటర్ మేయర్ పీఠాన్ని కైవసం చేసుకునేందుకు అధికార తెరాస ఎక్స్‌అఫీసియో చట్టానికి మార్పులు చేయడాన్ని బుధవారం హైకోర్టు ధర్మాసనం తప్పుబట్టింది. దీనిపై గురువారం మరోమారు విచారణ జరిగింది. హైకోర్టు ఆదేశాలతో ప్రభుత్వం తరపున వాదనలు వినిపించేందుకు వచ్చిన అడ్వొకేట్ జనరల్ (ఏజీ) తన వాదనలు వినిపించారు. 
 
చట్టం చేసిన రెండేళ్లలోపు దానికి ఎన్నిసార్లైనా సవరణ చేసే వీలుందని చేసిన ఏజీ వాదనతో ధర్మాసనం విభేదించింది. చట్టానికి ఒకసారి మాత్రమే సవరణ చేసే అవకాశముందని, అయినా ఏపీ పునర్విభజన చట్టాన్ని పూర్తిగా చదువుకోకుండా కోర్టుకు ఎలా వస్తారని ఏజీకి కోర్టు మొట్టికాయ వేసింది. ఈసారైనా కోర్టుకు వచ్చేటప్పుడు విభజన చట్టాన్ని పూర్తిగా చదువుకుని రావాలని ఆదేశాలు జారీ చేసింది. కోర్టు ఆగ్రహంతో ఏజీ నోట మాట రాలేదట. 

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

Show comments