ప్రాణహిత నదిలో శవాలుగా తేలిన తల్లీకుమార్తె.. బావిలో తండ్రి మృతదేహం

Webdunia
శుక్రవారం, 13 నవంబరు 2020 (13:21 IST)
తెలంగాణ రాష్ట్రంలోని కొమరంభీమ్ జిల్లాలో ఓ విషాదకర సంఘటన ఒకటి జరిగింది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు సభ్యులు బలవన్మరణానికి పాల్పడ్డారు. ఇందులో తల్లీ కుమార్తెలు కలిసి ప్రాణహిత నదిలో దూకి ఆత్మహత్య చేసుకుంటే, తండ్రి మాత్రం బావిలో దూకి చనిపోయాడు.
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, జిల్లాలోని చింతలమానెపల్లి మండలం బూరపెల్లికి భార్యాభర్తలు తమ కుమార్తెతో కలిసి జీవిస్తున్నారు. వీరిలో తల్లీ కుమార్తె శుక్రవారం ఉదయం ప్రాణహిత నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. 
 
భార్య, కూతురి మృతి వార్త విన్న భర్త… అది జీర్ణించుకోలేక ఇంటివద్ద ఉన్న బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానిక సమాచారంతో ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు… ఆత్మహత్యకు గల కారణాలపై ఆరా తీస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేయనున్నట్టు తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Balakrishna: అఖండ 2 కోసం ముంబై చేరిన బాలకృష్ణ, బోయపాటిశ్రీను

ఏఐ విప్లవం ముందు విద్య చచ్చిపోయింది : రాంగోపాల్ వర్మ

గ్రాండ్ గ్లోబ్ ట్రాటర్‌కు ఆ వయసు వారికి ఎంట్రీ లేదు : రాజమౌళి

కొండా సురేఖ క్షమాపణలు - కేసు విత్‌డ్రా చేసుకున్న హీరో నాగార్జున

'ది కేరళ స్టోరీ' తర్వాత చంపేందుకు ప్లాన్ చేశారు : ఆదా శర్మ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

sesame seeds నువ్వులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

250 మిల్లీ లీటర్ల మంచినీటిలో మెంతి గింజలు నానబెట్టి తాగితే షుగర్ కంట్రోల్

ఇమామి లిమిటెడ్ వ్యూహాత్మక కేశ్ కింగ్ రీ బ్రాండింగ్

నీరసంగా వుంటుందా? ఇవి తింటే శక్తి వస్తుంది

క్యాలీఫ్లవర్‌ 8 ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments