Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేను విచారణకు సిద్ధం.. ఎపుడు రమ్మంటారు : టీ ఏసీబీకి సండ్ర లేఖ

Webdunia
బుధవారం, 1 జులై 2015 (15:22 IST)
తెలంగాణ రాష్ట్రానికి చెంది టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య బుధవారం ఆ రాష్ట్ర అవినీతి నిరోధక శాఖకు ఓ లేఖ రాశారు. ఓటుకు నోటు కేసులో తాను విచారణకు సిద్ధంగా ఉన్నట్టు తెలిపారు. అందువల్ల విచారణకు ఎపుడు రమ్మంటే అపుడు వస్తానంటూ అందులో పేర్కొన్నారు. వెన్ను, కాలునొప్పి కారణంగా రాజమండ్రిలోని బొల్లినేని ఆసుపత్రిలో 10 రోజుల పాటు చికిత్స పొందానని సండ్ర వెల్లడిస్తూ.. గత వారంపదిరోజులుగా తాను ఎక్కడున్నానో బహిర్గతం చేశారు. 
 
గతంలో ఓటుకు నోటు కేసులో సండ్రను విచారించేందుకు గత నెలలో నోటీసు జారీ చేసినప్పటికీ అనారోగ్యం కారణంగా రాలేకపోతున్నానని ఏసీబీకి తొలిసారి లేఖ రాసిన విషయంతెల్సిందే. కొన్ని రోజుల కిందటే ఏసీబీ ఇచ్చిన గడువు కూడా ముగియడంతో మరోసారి సండ్రకు టి.ఏసీబీ నోటీసులు ఇస్తుందని ప్రచారం జరిగింది. అయితే, టీ ఏసీబీ వైపు నుంచి ఎలాంటి స్పందన లేకపోగా.. సండ్ర వెంకటవీరయ్యే స్వయంగా టీ ఏసీబీకి లేఖ రాశారు. 

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments