Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేడు తెలంగాణాలో టీడీపీ శంఖారావం.. హాజరుకానున్న చంద్రబాబు

Webdunia
బుధవారం, 21 డిశెంబరు 2022 (08:23 IST)
తెలంగాణ రాష్ట్రంలో బుధవారం తెలుగుదేశం పార్టీ భారీ బహిరంగ సభను నిర్వహించనుంది. శంఖారావం పేరిట నిర్వహించే ఈ సభకు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు హాజరుకానున్నారు. ఇందుకోసం ఆయన హైదరాబాద్ నగరం నుంచి భారీ వాహనశ్రేణిలో వెళతారు. ఈ సభ ఉమ్మడి ఖమ్మం జిల్లా సర్దార్ పటేల్ మైదానంలో నిర్వహించేలా ఏర్పాట్లుచేశారు.
 
నిజానికి తెలంగాణాలో తెలుగుదేశం పార్టీ బాగా బలహీనపడింది. తెలంగాణ ఉద్యమ సమయంలో కొందరు, ఆ తర్వాత మరికొందరు తెరాస పార్టీలో చేరారు. మరికొందరు కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. దీంతో ఇపుడు టీడీపీలో చెప్పుకోదగిన సీనియర్ నేతలులేరు. ఉన్నవారంతా చోటామోటా నేతలే. ఈ నేపథ్యంలో తెలంగాణాలో పార్టీని బలోపేతం చేసే దిశగా చంద్రబాబు దృష్టిసారించారు. 
 
ఇందులోభాగంగా, బుధవారం ఖమ్మంలో భారీ సభను ఏర్పాటుచేశారు. ఈ సభ కోసం 25 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి జనాన్ని సమీకరిస్తున్నారు. భవిష్యత్తులో అన్ని పార్లమెంట్ నియోజకవర్గాల్లో టీడీపీ ప్రణాళికలు సిద్ధం చేస్తుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nagarjuna: కుబేర కు డబ్బింగ్ పూర్తి చేసిన నాగార్జున

బిగ్ బాస్ ఫేమ్ గౌతమ్ చిత్రం సోలో బాయ్ విడుదలకు సిద్ధం

సైన్స్‌కి మూఢ నమ్మకం మధ్య తేడాతో ఆది సాయి కుమార్ శంబాల టీజర్

ప్రసిద్ధ నృత్యకళాకారిణి, నటీమణి విజయభాను ఆకస్మిక మృతి

Allu Story: అల్లు అర్జున్, ప్రభాస్ కు మధ్య దీపిక పదుకొనె ఎంపిక చిచ్చు రగిలిస్తుందా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

తర్వాతి కథనం
Show comments