Webdunia - Bharat's app for daily news and videos

Install App

నల్గొండ బంద్‌కు టీడీపీ పిలుపు : ఆర్టీసీ బస్సులకు మినహాయింపు!

Webdunia
బుధవారం, 22 అక్టోబరు 2014 (09:28 IST)
శ్రీశైలంలో జలవిద్యుదుత్పత్తి కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తిని నిలిపి వేయాలంటూ టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్రానికి లేఖ రాయడంతో తెలంగాణాలో టీడీపీ, టీఆర్ఎస్‌ల మధ్య చిచ్చు రాజేసింది. ఫలితంగా జిల్లా కేంద్రమైన నల్గొండ జిల్లాలోని టీడీపీ కార్యాలయంపై తెరాస శ్రేణులు దాడులు చేసి ఫర్నీచర్‌ను ధ్వంసం చేయడమే కాకుండా, నిప్పు కూడా అంటించాయి. 
 
ఈ చర్యకు నిరసనగా తెలంగాణ టీడీపీ పార్టీ బుధవారం నల్గొండ జిల్లా బంద్‌కు పిలుపునిచ్చింది. దీంతో బుధవారం ఉదయం నల్గొండ జిల్లా కేంద్రంలో బంద్ వాతావరణం నెలకొంది. అయితే, దీపావళి పండగ కావడంతో ఆర్టీసీ బస్సులకు మాత్రం మినహాయింపు ఇచ్చారు. వ్యాపార సంస్థలు, సినిమా థియేటర్లు మూతపడ్డాయి. 

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

Show comments