Webdunia - Bharat's app for daily news and videos

Install App

టీసీఎస్ కంపెనీకి బాంబు బెదిరింపులు.. చివరికి నిందితుడు ఎవరంటే?

Webdunia
గురువారం, 4 మే 2023 (18:21 IST)
TCS
హైదరాబాద్‌లోని మాదాపూర్‌లోని టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) కంపెనీకి బాంబు బెదిరింపులు వచ్చాయి. టీసీఎస్‌ కంపెనీకి బాంబు పెట్టినట్లు హెచ్చరిస్తూ యాజమాన్యానికి కాల్ రావడంతో కలకలం రేగింది. దీంతో యాజమాన్యం వెంటనే ఉద్యోగులందరినీ ఖాళీ చేయించి మాదాపూర్ పోలీసులకు సమాచారం అందించింది. 
 
పోలీసులు, బాంబ్ స్క్వాడ్ బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని ఆవరణలో క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించగా ఎలాంటి బాంబు లభించలేదు. దీంతో ఉద్యోగులు హమ్మయ్య అంటూ ఊపిరి పీల్చుకున్నారు. 
 
ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తులో భద్రతా విభాగంలో పనిచేసిన మాజీ ఉద్యోగి అనుమానితుడిని గుర్తించడం జరిగింది. నిందితుడే బాంబు బెదిరింపు కాల్ చేసినట్లు భావిస్తున్నారు. పోలీసులు అతని కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments