తెలంగాణ మంత్రి మల్లారెడ్డి నివాసంపై ఐటీ సోదాలు

Webdunia
మంగళవారం, 22 నవంబరు 2022 (08:55 IST)
పన్ను ఎగవేశారన్న అభియోగాలపై తెలంగాణ రాష్ట్ర మంత్రి మల్లారెడ్డి నివాసాలు, ఆయన కార్యాలయాలపై ఆదాయపన్నుశాఖ అధికారులు మంగళవారం తెల్లవారుజాము నుంచి సోదాలకు దిగారు. అనేక బృందాలుగా విడిపోయిన అధికారులు.. మల్లారెడ్డి, ఆయన కుమారుడు మహేందర్ రెడ్డి, అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డి గృహాలతో పాటు ఆయన వ్యాపార సముదాయాలు, కార్యాలయాల్లో సోదాలు చేస్తున్నారు. 
 
ముఖ్యంగా కొల్లంపల్లిలోని ఫాం మెడోస్ విల్లాలోనూ ఈ సోదాలు చేస్తున్నారు. దాదాపు 50 మంది బృందాలు ఏక కాలంలో ఈ సోదాల్లో పాల్గొంటున్నాయి. కాగా, మల్లారెడ్డికి చెందిన కాలేజీలకు మహేందర్ రెడ్డి డైరెక్టరుగా వ్యవహరిస్తున్న విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కూలీ ఫట్.. టాలీవుడ్ టాప్ హీరోలు వెనక్కి.. పవన్ మాత్రం లోకేష్‌తో సినిమా చేస్తారా?

వేధింపులు ధైర్యంగా ఎదుర్కోండి.. మహిళలకు ఐష్ పిలుపు

ఇకపై చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్‌కు విదేశీ విరాళాలు

Naveen Polishetty : భీమవరం బల్మా గీతంతో గాయకుడిగా అదరగొట్టిన నవీన్‌ పొలిశెట్టి

Manoj: కంటెంట్ బాగుంటే ప్రేక్షకులు ఆదరిస్తున్నారు : మంచు మనోజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలిఫోర్నియా బాదంతో రెండు సూపర్‌ఫుడ్ రెసిపీలతో శీతాకాలపు ఆరోగ్యం ప్రారంభం

సీతాఫలం పండును ఎవరు తినకూడదు... తింటే విషం తీసుకున్నట్టే?

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Mint For Weight Loss: మహిళలు ఈజీగా బరువు తగ్గాలంటే.. పుదీనాను ఇలా వాడాలట..

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

తర్వాతి కథనం
Show comments