Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఈ 60 వేల రూపాయలు తీసుకుని గ్రామ ప్రజలకు తాగునీళ్లవ్వండి: జగ్గారెడ్డి

Webdunia
సోమవారం, 5 ఏప్రియల్ 2021 (22:20 IST)
కొండాపూర్ మండలం మాన్సన్ పల్లి గ్రామ మంచి నీటి సమస్యపై ఎమ్మెల్యే జగ్గారెడ్డి అధికారులతో మాట్లాడారు. మిషన్ భగీరథకి సంబంధించి మిగిలిన కొద్ది పనులకు గాను కాంట్రాక్టర్‌కి స్వయంగా 60 వేల రూపాయలు ఇచ్చారు.
 
పనులు త్వరగా పూర్తి చేసి గ్రామ ప్రజలకు నీరు అందించాలని ఎమ్మెల్యే జగ్గారెడ్డి చెప్పారు. పదిహేను రోజుల్లో మాన్సన్ పల్లి గ్రామ ప్రజలకు మంచినీటి సమస్య పరిష్కరిస్తామని ఎమ్మెల్యేకు అధికారులు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Salman Khan: సల్మాన్ ఖాన్ ఇంటికి పిలిస్తేనే వచ్చాను.. పార్టీలో కలిశాను.. ఇషా

Kiran Abbavaram: తండ్రి అయిన యంగ్ హీరో కిరణ్ అబ్బవరం.. రహస్యకు బాబు

మళ్ళీ మరోసారి మన టైమ్ రావాలంటున్న చిరంజీవి, బాబీ

‘వార్ 2’ టీజర్‌కు వచ్చిన స్పందన చూస్తే ఎంతో ఆనందంగా వుంది :ఎన్టీఆర్

నేను ద్రోణాచార్యుని కాదు, ఇంకా విద్యార్థినే, మీరు కలిసి నేర్చుకోండి : కమల్ హాసన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎసిడిటీని అడ్డుకునేందుకు 5 మార్గాలు

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తర్వాతి కథనం
Show comments