Webdunia - Bharat's app for daily news and videos

Install App

సండ్రకు టీ ఏసీబీ నోటీసులు.. డెడ్‌లైన్ 6వ తేదీ 5 గంటల వరకు...

Webdunia
శనివారం, 4 జులై 2015 (16:28 IST)
ఖమ్మం జిల్లా సత్తుపల్లి టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యకు తెలంగాణ రాష్ట్ర ఏసీబీ మరోమారు నోటీసులు జారీ చేసింది. ఈనెల 6వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు తమ ఎదుట హాజరుకావాలంటూ ఆ నోటీసుల్లో పేర్కొంది. 
 
ఈ నోటీసులను స్వయంగా ఇచ్చేందుకు టీ ఏసీబీ అధికారులు హైదరాబాద్‌లోని సండ్ర నివాసానికి వెళ్లారు. ఆ సమయంలో సండ్ర ఇంట్లో లేక పోవడంతో గోడకు నోటీసు అంటించి వచ్చారు. 
 
ఇదిలావుండగా పది రోజుల పాటు అజ్ఞాతంలో ఉన్న సండ్ర.. ఇటీవలే ఖమ్మంకు వెళ్లి, ఏసీబీకి లేఖ రాసిన విషయంతెల్సిందే. ఏసీబీ విచారణకు సిద్ధమని, ఎపుడు పిలిస్తే అపుడు వస్తానని లేఖలో పేర్కొన్న సంగతి తెల్సిందే. ఈ నేపథ్యంలో ఏసీబీ నోటీసులు జారీ చేయడం గమనార్హం. 

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments