కామారెడ్డికి చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగిని శరణ్య అనుమానాస్పద మృతి, కానీ ప్రేమ పెళ్లి

Webdunia
శుక్రవారం, 7 ఆగస్టు 2020 (16:53 IST)
కామారెడ్డికి చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగిని శరణ్య బెంగళూరులో ఇంట్లో అనుమానాస్పద మృతి చెందింది. దీంతో శరణ్య తల్లిదండ్రులు కామారెడ్డి నుంచి హుటాహుటిన బెంగుళూరుకు బయలుదేరి వెళ్లారు. భర్త రోహిత్ హత్య చేసి ఉంటాడని లేదా వేధింపుల వల్లే తమ కూతురు ఆత్మహత్య చేసుకొని ఉండొచ్చని తల్లిదండ్రుల ఆరోపిస్తున్నారు.
 
ఏడాది కిందటే ప్రేమ పెళ్లి చేసుకున్నారు శరణ్య- రోహిత్‌లు. ఇద్దరిదీ కామారెడ్డి, పైగా క్లాస్‌మేట్స్. ఇద్దరు ఒకరికొకరు ప్రేమించుకొని పెళ్లి చేసుకున్నారు. పెళ్ళైన కొన్నాళ్ల నుంచే రోహిత్ నిత్యం మద్యం సేవిస్తూ కొట్టడం వేధించడం చేశాడని శరణ్య పేరెంట్స్ ఆరోపణలు చేస్తున్నారు.
 
భర్త వేధింపులు భరించలేక కామారెడ్డిలోని తల్లిగారింటికి శరణ్య వచ్చేయడంతో బాగా చూసుకుంటానని వేధించననీ పెద్దలు కోర్టు సమక్షంలో ఒప్పుకొని మూడు నెలల కిందటే మా కూతురుని తీసుకెళ్లాడు అని శరణ్య పేరెంట్స్ వాపోతున్నారు. అల్లుడు రోహిత్‌ను కఠినంగా శిక్షించాలని శరణ్య తల్లిదండ్రుల డిమాండ్ చేస్తున్నారు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

డేట్స్ లేకపోయినా అడ్జెస్ట్ చేసుకుని అఖండలో నటించా : సంయుక్తా

Sri Nandu: డెమో లాగా సైక్ సిద్ధార్థ షూట్ చేస్తే ఓటీటీ నుంచి ఆఫర్ వచ్చింది : శ్రీ నందు

Boman Irani: రాజా సాబ్ నుంచి బొమన్ ఇరానీ బర్త్ డే పోస్టర్

బాలకృష్ణ 'అఖండ-2'కు టిక్కెట్ ధరలు పెంపు

రాగ్ మయూర్, మెరిన్ ఫిలిప్ జంటగా అనుమాన పక్షి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

తర్వాతి కథనం
Show comments