హుజూర్‌నగర్ ఎస్సీ గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్

Webdunia
ఆదివారం, 18 డిశెంబరు 2022 (09:56 IST)
తెలంగాణ రాష్ట్రంలోని సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్‌లో ఉన్న ఎస్సీ గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయింజన్ అయింది. దీంతో 11 మంది విద్యార్థులు అస్వస్థతకు లోనయ్యారు. వీరి పాఠశాల సిబ్బంది సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. 
 
శనివారం ఐదో తరగతి చదువుతున్న ఓ విద్యార్థికి తల్లిదండ్రులు ఖర్జూర పండ్లు స్నాక్స్‌గా ఇచ్చారు. ఆ పండ్లను తన స్నేహితులకు కూడా సదరు విద్యార్థి పంచిపెట్టాడు. ఈ పండ్లను ఆరగించిన పది మంది విద్యార్థులకు కొద్దిసేపటికే ఫుడ్‌‍పాయిజన్ అయింది. 
 
కాలపరిమితి దాటిన పండ్లను ఆరగించడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడివుంటుందని వైద్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అస్వస్థతకు గురైన విద్యార్థులకు ఎలాంటి ప్రమాదం లేదని, చికిత్స అందిస్తున్నామని వైద్యులు తెలిపారు. ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులను స్థానిక ఎమ్మెల్యే సైదిరెడ్డి పెద్దిరెడ్డి పరామర్శించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మరో 100 జన్మలైనా.. రజనీకాంత్‌లాగే పుట్టాలనుకుంటున్నా... తలైవర్ భావోద్వేగం

Akhil Raj: అఖిల్ రాజ్ హీరోగా సతీష్ గోగాడ దర్శకత్వంలో అర్జునుడి గీతోపదేశం

Raashi Singh: త్రీ రోజెస్ సీజన్ 2 నుంచి లైఫ్ ఈజ్ ఎ గేమ్.. లిరికల్ సాంగ్

Suresh Babu: ఎమోసనల్‌ డ్రామా పతంగ్‌ చిత్రం : సురేష్‌బాబు

Anita Chowdhury: అంబాసిడర్ కారులో పదిమంది కుక్కేవారు : అనితా చౌదరి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Ginger Pachhadi: శీతాకాలం.. అల్లం పచ్చడితో ఆరోగ్యానికి ఎంత మేలో తెలుసా?

జుట్టుకు మేలు చేసే ఉల్లిపాయ నూనె.. మసాజ్ చేస్తే అవన్నీ పరార్

శీతాకాలంలో లవంగం దగ్గర పెట్టుకోండి, బాగా పనికొస్తుంది

winter tips, వెల్లుల్లిని ఇలా చేసి తింటే?

కాలిఫోర్నియా బాదంతో రెండు సూపర్‌ఫుడ్ రెసిపీలతో శీతాకాలపు ఆరోగ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments