Webdunia - Bharat's app for daily news and videos

Install App

హుజూర్‌నగర్ ఎస్సీ గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్

Webdunia
ఆదివారం, 18 డిశెంబరు 2022 (09:56 IST)
తెలంగాణ రాష్ట్రంలోని సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్‌లో ఉన్న ఎస్సీ గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయింజన్ అయింది. దీంతో 11 మంది విద్యార్థులు అస్వస్థతకు లోనయ్యారు. వీరి పాఠశాల సిబ్బంది సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. 
 
శనివారం ఐదో తరగతి చదువుతున్న ఓ విద్యార్థికి తల్లిదండ్రులు ఖర్జూర పండ్లు స్నాక్స్‌గా ఇచ్చారు. ఆ పండ్లను తన స్నేహితులకు కూడా సదరు విద్యార్థి పంచిపెట్టాడు. ఈ పండ్లను ఆరగించిన పది మంది విద్యార్థులకు కొద్దిసేపటికే ఫుడ్‌‍పాయిజన్ అయింది. 
 
కాలపరిమితి దాటిన పండ్లను ఆరగించడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడివుంటుందని వైద్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అస్వస్థతకు గురైన విద్యార్థులకు ఎలాంటి ప్రమాదం లేదని, చికిత్స అందిస్తున్నామని వైద్యులు తెలిపారు. ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులను స్థానిక ఎమ్మెల్యే సైదిరెడ్డి పెద్దిరెడ్డి పరామర్శించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ram Charan: నైట్ పెద్ది షూటింగ్ లో రామ్ చరణ్ కేక్ కట్ చేశాడు

Akhanda 2 teaser: హిమాలయాల్లో అఖండ 2 – తాండవం ఊచకోత టీజర్ అదుర్స్

పబ్లిసిటీ శ్రుతి తప్పడంతో నిర్మాత సునీల్‌ నారంగ్‌ ఛాంబర్ పదవికి ఎసరు !

హీరో కార్తి, పిఎస్ మిత్రన్ సర్దార్ 2 షూటింగ్ పూర్తి

బ్రోకోడ్ చిత్రంతో హీరోగా, నిర్మాతగా రవి మోహన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments