Webdunia - Bharat's app for daily news and videos

Install App

భద్రాద్రిలో భారీ సంఖ్యలో మావోయిస్టుల లొంగుబాటు

Webdunia
మంగళవారం, 15 జూన్ 2021 (21:14 IST)
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పెద్ద మొత్తంలో మావోయిస్టులు లొంగిపోయారు. మంగళవారం కొత్తగూడెం ఎస్పీ ఎదుట సుమారు 19 మంది మావోయిస్టులు సరెండర్ అయ్యారు. లొంగిపోయిన వారిలో ముగ్గురు మహిళలు ఉన్నారు.
 
వీరంతా పార్టీ నాయకత్వం తీరుపై అసంతృప్తితోనే అడవిని వీడినట్లు తెలుస్తోంది. అయితే, మావోయిస్టుల లొంగుబాటుపై కొత్తగూడెం ఎస్పీ సునీల్ దత్ స్పందించారు. తొలుత లొంగిపోయిన వారికి కరోనా టెస్టులు చేయించి అవసరమైన వారికి వైద్య చికిత్సలు అందించనున్నట్లు పేర్కొన్నారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దిల్ రాజు కాదు... రన్నింగ్ రాజు : అనిల్ రావిపూడి (Video)

పారితోషికం కంటే పనిలో సంతృప్తి కి ప్రాధాన్యత: కిషోర్ బొయిదాపు

Nitin: సోదరి సెంటిమెంట్ తమ్ముడు మూవీకి ఎ సర్టిఫికెట్ కావాలన్న దిల్ రాజు

అప్పుడు బొమ్మరిల్లు ఇప్పుడు 3 BHK, అందుకే కె విశ్వనాథ్ గారికి అంకితం: సిద్ధార్థ్

ఆలయానికి మరో ఏనుగును విరాళంగా ఇచ్చిన నటి త్రిష

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments