Webdunia - Bharat's app for daily news and videos

Install App

నాంపల్లి నుంచి కర్నూలు మీదుగా తిరుపతికి ప్రత్యేక రైలు

Webdunia
ఆదివారం, 17 జులై 2022 (09:58 IST)
దక్షిణ మధ్య రైల్వే ప్రయాణికుల సౌకర్యార్థం హైదరాబాద్ నాంపల్లి రైల్వే స్టేషన్ నుంచి కర్నూలు మీదుగా తిరుపతి వరకు ప్రత్యేక రైలును నడుపనుంది. ఈ విషయాన్ని దక్షిణ మధ్య రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ సి.హెచ్.రాకేశ్ వెల్లడించారు 
 
ఈ నెల 23, 30 తేదీల్లో 07509 నంబరు రైలు హైదరాబాద్‌ నుంచి సాయంత్రం 4.35 నిమిషాలకు బయలుదేరి కర్నూలుకు రాత్రి 9.30కు చేరుకుంటుంది. అక్కడ నుంచి మరుసటి రోజు ఉదయం 5.30కు తిరుపతి చేరుకుంటుందని తెలిపారు. 
 
అలాగే, తిరుగు ప్రయాణంలో తిరుపతి నుంచి 07510 నంబరు రైలు ఈనెల 17, 24, 31 తేదీల్లో రాత్రి 11.50 నిమిషాలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం డోన్‌కు 6.10కు, కర్నూలుకు 6.50 నిమిషాలకు చేరుకుటుంది. అక్కడ నుంచి మధ్యాహ్నం 12 గంటలకు హైదరాబాద్‌కు చేరుకుంటుందని తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నా మనసుకు చేరువైన పాత్ర ఏదీ లేదు : పవన్ కళ్యాణ్

హీరో విజయ్ దేవరకొండపై అట్రాసిటీ కేసు

Sekhar Kammula: సరస్వతి దేవి తల ఎత్తుకొని చూసే సినిమా కుబేర : శేఖర్ కమ్ముల

రవితేజ, రిచా గంగోపాధ్యాయ్ బ్లాక్ బస్టర్ మిరపకాయ్ రీ రిలీజ్

ఫ్యామిలీ ఫెయిల్యూర్ స్టోరీ నేపథ్యంగా స:కుటుంబానాం చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

తర్వాతి కథనం
Show comments