Webdunia - Bharat's app for daily news and videos

Install App

నాంపల్లి నుంచి కర్నూలు మీదుగా తిరుపతికి ప్రత్యేక రైలు

Webdunia
ఆదివారం, 17 జులై 2022 (09:58 IST)
దక్షిణ మధ్య రైల్వే ప్రయాణికుల సౌకర్యార్థం హైదరాబాద్ నాంపల్లి రైల్వే స్టేషన్ నుంచి కర్నూలు మీదుగా తిరుపతి వరకు ప్రత్యేక రైలును నడుపనుంది. ఈ విషయాన్ని దక్షిణ మధ్య రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ సి.హెచ్.రాకేశ్ వెల్లడించారు 
 
ఈ నెల 23, 30 తేదీల్లో 07509 నంబరు రైలు హైదరాబాద్‌ నుంచి సాయంత్రం 4.35 నిమిషాలకు బయలుదేరి కర్నూలుకు రాత్రి 9.30కు చేరుకుంటుంది. అక్కడ నుంచి మరుసటి రోజు ఉదయం 5.30కు తిరుపతి చేరుకుంటుందని తెలిపారు. 
 
అలాగే, తిరుగు ప్రయాణంలో తిరుపతి నుంచి 07510 నంబరు రైలు ఈనెల 17, 24, 31 తేదీల్లో రాత్రి 11.50 నిమిషాలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం డోన్‌కు 6.10కు, కర్నూలుకు 6.50 నిమిషాలకు చేరుకుటుంది. అక్కడ నుంచి మధ్యాహ్నం 12 గంటలకు హైదరాబాద్‌కు చేరుకుంటుందని తెలిపారు. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments