Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఈ నెల 9 వరకు రైళ్ల రద్దు : విజయవాడ రైల్వే అధికారులు

Webdunia
బుధవారం, 7 జూన్ 2023 (09:57 IST)
ఒడిశా రైలు ప్రమాద దుర్ఘటన నేపథ్యంలో 9వ తేదీ వరకు పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు విజయవాడ రైల్వే అధికారులు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. దక్షిణ మధ్య రైల్వే అధికారులు విడుదల చేసిన ప్రకటన మేరకు.. నంబరు 22831 హౌరా - శ్రీసత్యసాయి ప్రశాంతి నిలయం రైలును ఈ నెల 7వ తేదీన రద్దు చేశారు. 
 
అలాగే, 12839 హౌరా -  న్నై సెంట్రల్‌ రైలును ఈ నెల 7, 22842 తాంబరం - సంత్రాగచ్చి రైలును ఈ నెల 7న, 22503 కన్యాకుమారి - డిబ్రూఘర్ రైలును 7న, బెంగళూరు - హౌరా రైలును 8వ తేదీన, 22888 బెంగళూరు - హౌరా రైలును 8వ తేదీన, 22832 శ్రీసత్యసాయి ప్రశాంతి నిలయం - హౌరా రైలును 9వ తేదీన, 18048 వాస్కోడిగామ - షాలిమార్‌ రైలును 9వ తేదీన, 12503 బెంగళూరు - అగర్తలా రైలును 9వ తేదీన రద్దు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varun Tej : మాల్దీవుల విహారయాత్ర లో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి

NTR: వార్ 2 కోసం డబ్బింగ్ ప్రారంభించిన మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్

Mega157 : మెగాస్టార్ చిరంజీవి, నయనతార చిత్రం షెడ్యూల్ ఈరోజు ముస్సోరీలో ప్రారంభం

సింగర్‌ మంగ్లీపై డ్రగ్స్ కేసు? త్రిపుర రిసార్ట్‌లో అర్థరాత్రి దాకా డీజే హోరు!

Rashmika : కుబేర నుంచి రష్మిక మందన్న థర్డ్ సింగల్ పీ పీ డుమ్ డుమ్ సాంగ్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తర్వాతి కథనం
Show comments