Webdunia - Bharat's app for daily news and videos

Install App

కిడ్నాప్ కథకు ఎండ్ కార్డ్.. ఇష్టపూర్వకంగానే జానీతో పెళ్లి

Webdunia
మంగళవారం, 20 డిశెంబరు 2022 (19:36 IST)
Siricilla Shalini
రాజన్న సిరిసిల్లలో యువతి కిడ్నాప్ కథకు ఎండ్ కార్డు పడింది.  తనను ఎవరూ కిడ్నాప్ చేయలేదని.. తన ప్రేమికుడిని వివాహం చేసుకున్నానని ఓ వీడియో రీలిజ్ చేసింది. తనను కిడ్నాప్  చేసిన వ్యక్తి.. తనను ప్రేమించిన వ్యక్తి మాస్క్ ధరించడం వల్ల గుర్తుపట్టలేకపోయానని చెప్పింది. 
 
ఇందులో ఇష్టపూర్వకంగానే వివాహం చేసుకున్నానని క్లారిటీ ఇచ్చింది. యువకుడితో కలిసి వున్న పెళ్లి ఫోటోలు రిలీజ్ చేసింది శాలిని. యువతి పెళ్లి చేసుకున్న వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. 
 
తనను ఎవ్వరూ కిడ్నాప్ చేయలేదని.. ఇష్టపూర్వకంగానే జానీతో వెళ్లిపోయినట్లు క్లారిటీ ఇచ్చింది. అతనిని వివాహం చేసుకున్నానని స్పష్టం చేసింది.
 
చందుర్తి మండలం మూడపల్లికి చెందిన యువతి.. ఉదయం తండ్రితో కలిసి ఆలయానికి వెళ్లింది. ఆలయంలో పూజచేసి బయటకు వస్తుండగా కిడ్నాప్ చేసిన సంగతి తెలిసిందే. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినీ కార్మికులకు వేతనాలు 30 శాతం పెంచాలి : అమ్మిరాజు కానుమిల్లి

Niharika: సంప్రదాయం దుస్తులతో పెండ్లి కూతురులా ముస్తాబయిన నీహారిక కొణిదల

ఒక్క కూలీ కోసం యుద్ధమే జరుగుతోందని చెప్పే రజనీకాంత్ కూలీ ట్రైలర్

అర్జున్ రెడ్డి టైంలోనే సుకుమార్ తో సినిమా అనుకున్నాం : విజయ్ దేవరకొండ

ఫ్యామిలీ ఎమోషన్స్, ఎంటర్ టైన్ మెంట్ తో లిటిల్ హార్ట్స్ సిద్ధం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

తర్వాతి కథనం
Show comments