Webdunia - Bharat's app for daily news and videos

Install App

కిడ్నాప్ కథకు ఎండ్ కార్డ్.. ఇష్టపూర్వకంగానే జానీతో పెళ్లి

Webdunia
మంగళవారం, 20 డిశెంబరు 2022 (19:36 IST)
Siricilla Shalini
రాజన్న సిరిసిల్లలో యువతి కిడ్నాప్ కథకు ఎండ్ కార్డు పడింది.  తనను ఎవరూ కిడ్నాప్ చేయలేదని.. తన ప్రేమికుడిని వివాహం చేసుకున్నానని ఓ వీడియో రీలిజ్ చేసింది. తనను కిడ్నాప్  చేసిన వ్యక్తి.. తనను ప్రేమించిన వ్యక్తి మాస్క్ ధరించడం వల్ల గుర్తుపట్టలేకపోయానని చెప్పింది. 
 
ఇందులో ఇష్టపూర్వకంగానే వివాహం చేసుకున్నానని క్లారిటీ ఇచ్చింది. యువకుడితో కలిసి వున్న పెళ్లి ఫోటోలు రిలీజ్ చేసింది శాలిని. యువతి పెళ్లి చేసుకున్న వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. 
 
తనను ఎవ్వరూ కిడ్నాప్ చేయలేదని.. ఇష్టపూర్వకంగానే జానీతో వెళ్లిపోయినట్లు క్లారిటీ ఇచ్చింది. అతనిని వివాహం చేసుకున్నానని స్పష్టం చేసింది.
 
చందుర్తి మండలం మూడపల్లికి చెందిన యువతి.. ఉదయం తండ్రితో కలిసి ఆలయానికి వెళ్లింది. ఆలయంలో పూజచేసి బయటకు వస్తుండగా కిడ్నాప్ చేసిన సంగతి తెలిసిందే. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హాస్యం నుండి ప్రేమ వరకు, పులకరింతల నుండి కన్నీళ్ల వరకు

Rashmika: రశ్మిక మందన్న ది గర్ల్ ఫ్రెండ్ నుంచి లిరికల్ సాంగ్ రిలీజ్

సినిమా చేయాలంటే అన్ని వదిలేసుకుని రావాలి : రానా దగ్గుబాటి

ఆ గ్యాంగ్ రేపు 3 ఓటీటీలో స్ట్రీమింగ్‌ కానుంది

బాలీవుడ్ నటుడు అసిఫ్ ఖాన్‌కు గుండెపోటు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

తర్వాతి కథనం
Show comments