Webdunia - Bharat's app for daily news and videos

Install App

గజదొంగలు... హైదరాబాద్‌లో ఆర్టీసీ బస్సునే ఎత్తుకెళ్లిపోయారు...

Webdunia
గురువారం, 25 ఏప్రియల్ 2019 (17:16 IST)
హైదరాబాద్‌లో ఆర్టీసీ బస్సును ఎత్తుకెళ్లారు దుండగులు. ఎంజేబియస్ దగ్గరున్న గౌలిగూడ బస్టాప్‌లో మంగళవారం రాత్రి 11 గంటల సమయంలో నైట్‌ హాల్ట్‌ కోసం బస్సును నిలిపాడు డ్రైవర్. అంతే.. అది మాయమైపోయింది. ఎవరు ఎత్తుకెళ్లారు.. ఏం చేశారనే సమాచారం అటు ఆర్టీసీ అధికారులకు, ఇటు పోలీసులకు తెలియడం లేదు. 
 
అయితే.. మంగళవారం అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో తూప్రాన్‌ ప్రాంతంలో ఆ సిటీ బస్సు తిరిగినట్టు పోలీసులు గుర్తించారు. ఆ మార్గంలోని సీసీటీవీ ఫుటేజ్‌లను పరిశీలిస్తున్నారు. దాదాపు 24 గంటలు కావస్తున్నా కుషాయిగూడ డిపోకు చెందిన బస్సు ఆచూకీని తెలుసుకోలేకపోయారు...

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments