Webdunia - Bharat's app for daily news and videos

Install App

శంషాబాద్ విమానాశ్రయం సిబ్బందికి ముచ్చెమటలు పట్టించిన అడవి పిల్లి

Webdunia
గురువారం, 28 నవంబరు 2019 (19:25 IST)
అడవిపిల్లిని చూసి చిరుతపులిగా భావించారు శంషాబాద్ విమానాశ్రయ సిబ్బంది. దీనితో ఉరుకులు పరుగులు తీశారు. ఫారెస్ట్ మరియు జూ సిబ్బంది  రంగంలోకి దిగారు. మూడు గంటలు పాటు శ్రమించి దానిని బంధించారు ఫారెస్ట్ అధికారులు. 
 
ఐతే అది చిరుత పులి కాదనీ, అడవి పిల్లిగా ఫారెస్ట్ సిబ్బంది తేల్చడంతో ఊపిరి పీల్చుకున్నారు ఎయిర్‌పోర్ట్ సిబ్బంది. ఎయిర్ పోర్ట్ లోని ఏరో టవర్స్ వద్ద జరిగింది ఇది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Akhanda 2 teaser: హిమాలయాల్లో అఖండ 2 – తాండవం ఊచకోత టీజర్ అదుర్స్

పబ్లిసిటీ శ్రుతి తప్పడంతో నిర్మాత సునీల్‌ నారంగ్‌ ఛాంబర్ పదవికి ఎసరు !

హీరో కార్తి, పిఎస్ మిత్రన్ సర్దార్ 2 షూటింగ్ పూర్తి

బ్రోకోడ్ చిత్రంతో హీరోగా, నిర్మాతగా రవి మోహన్

Manchu: ప్రభాస్ నాకోసం చేయలేదు. అతనికి చేయాల్సిన అవసరం లేదు : మంచు విష్ణు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments