Webdunia - Bharat's app for daily news and videos

Install App

పిల్లల్ని ఆ క్యాబ్ డ్రైవర్ ఏం చేయబోయాడో చూడండి

Webdunia
శనివారం, 3 ఆగస్టు 2019 (08:13 IST)
తమ బిడ్డలను కిడ్నాప్ చేసి కారులో పారిపోతున్న వారిని  తల్లిదండ్రులు అయిదు కిలో మీటర్లు ఛేజ్ చేసి వారిని రక్షించుకున్న సంఘటన శంషాబాద్ లో జరిగింది.. వివరాలలోకి వెళితే ..

ముంబై నుంచి హైదరాబాద్ కు విమానంలో  రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టుకి చేరుకుంది ఒక కుటుంబం..వచ్చిన కుటుంబం, నగరంలోకి వెళ్లేందుకు రెండు వేరువేరు క్యాబ్ లను బుక్ చేసుకుంది. పెద్దలు ఓ క్యాబ్ లో, పిల్లలు ఓ క్యాబ్ లో ఎక్కారు. అయితే  పిల్లలున్న క్యాబ్ తో పారిపోయాడు డ్రైవర్.

షాక్ గురైన తల్లిదండ్రులు వెంటనే ఆ కారును మరో కారుతో ఛేజ్ చేశారు.. ఇదే సందర్భంగా కిడ్నాప్ సమాచారాన్ని పోలీసులకు అందించారు.. ఒక వైపు పోలీసులు, మరో వైపు తల్లిదండ్రులు దాదాపు అయిదు కిలోమీటర్లు ఛేజ్ చేసి కారును అడ్డుకున్నారు.. ఆ క్యాబ్ లోని పిల్లలను రక్షించుకున్నారు.. డ్రైవర్ ను పట్టుకుని పోలీసులకు అప్పగించారు..

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హీరో కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ మూవీ షూటింగ్ ప్రారంభం

సింగిల్ సినిమా వాయిదా వేయాలా వద్దా అని చర్చించాం: అల్లు అరవింద్

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ చిత్రం భైరవం డేట్ ఫిక్స్

రౌడీ వేర్ లాభాల్లో కొంత వాటా భారత సైన్యానికి విరాళం: విజయ్ దేవరకొండ

విజయ్ దేవరకొండ బర్త్ డే విశెస్ తో ఎస్ వీసీ 59 పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

తర్వాతి కథనం
Show comments