Webdunia - Bharat's app for daily news and videos

Install App

సికింద్రాబాద్‌లో ఘోరం.. పబ్లిక్ టాయ్‌లెట్‌లో మహిళ మృతదేహం

Webdunia
మంగళవారం, 8 సెప్టెంబరు 2020 (21:14 IST)
సికింద్రాబాద్‌లో ఘోరం జరిగింది. సికింద్రాబాద్ రహదారి పక్కన ఉన్న పబ్లిక్ టాయిలెట్‌లో ఓ మహిళ అనుమానాస్పదంగా మృతి చెందింది. మహిళపై అత్యాచారం చేసి హత్య చేసివుంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. 
 
దుండగులతో పెనుగులాటలో మహిళ తీవ్రంగా ప్రతిఘటించడంతో ఆమెను హత్య చేసి నిందితులు పరారైనట్లు అనుమానిస్తున్నారు. బాధిత మహిళ ఎవరు? ఎక్కడి నుంచి వచ్చారు? అనే విషయాలపై పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.
 
అత్యాచారం, హత్యగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సీసీ కెమెరాల ఫుటేజీ ఆధారంగా ఘటనకు సంబంధించిన వివరాలు, నిందితుల ఆచూకీని కనిపెట్టేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. కాగా, రద్దీగా ఉండే ప్రాంతంలోని టాయిలెట్‌లో ఈ దారుణం జరగడం స్థానికంగా కలకలం రేపింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దక్షిణాదిలో గుడికట్టాలంటూ డిమాండ్ చేస్తున్న బాలీవుడ్ హీరోయిన్! (Video)

బాహుబలి 1 రికార్డ్.. స్పానిష్ భాషలో నెట్‌ఫ్లిక్స్ రిలీజ్

దీక్షిత్ శెట్టి బైలింగ్వల్ బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి ఫస్ట్ సింగిల్

A.R. Murugadoss: శివకార్తికేయన్, ఎ.ఆర్. మురుగదాస్ చిత్రం మదరాసి

Sharwanand: 1960లో జరిగిన కథతో శర్వానంద్ చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

రూ.49000 చెల్లిస్తే చాలు.. మహిళలు ఈజీగా నడిపే ఈవీ స్కూటర్ల వివరాలివే

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments