నేడు హైదరాబాద్ నగరంలో ఎంఎంటీఎస్ సర్వీసులు రద్దు

Webdunia
ఆదివారం, 31 జులై 2022 (09:27 IST)
హైదరాబాద్ నగరంలో నడిచే లోకల్ రైలు సర్వీసుల్లో ఎంఎంటీఎస్ సర్వీసుల్లో కొన్నింటిని నేడు రద్దు చేస్తున్నట్టు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. వివిధ రకాలైన మరమ్మతులు, ఇంజనీరింగ్ పనుల కారణంగా వీటిని రద్దు చేసినట్టు పేర్కొంది. 
 
రద్దు చేసిన రైలు సర్వీసుల్లో లింగంపల్లి - ఫలక్‌నుమా మార్గంలో నడిచే 9 సర్వీసులు, హైదరాబాద్ - లింగంపల్లి రూట్‌లో నడిచే 9 సర్వీసులు, ఫలక్‌నుమా - లింగంపల్లి మార్గంలో నిడిచే 7 సర్వీసులు, లింగంపల్లి - ఫలక్‌నుమా మార్గంలో ఏడు సర్వీసులు రద్దు చేస్తున్నట్టు తెలిపారు. 
 
అలాగే, సికింద్రాబాద్ - లింగంపల్లి, లింగంపల్లి - సికింద్రాబాద్ మార్గంలో ఒక్కో సర్వీసును రద్దు చేసినట్టు పేర్కొంది. నిర్వహణ సర్వీసుల కారణంగా ఈ సర్వీసులను రద్దు చేశామని, ప్రయాణికులు సహకరించాలని దక్షిణ రైల్వే విడుదల చేసిన పత్రికా ప్రకటనలో పేర్కొంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మతం పేరుతో ఇతరులను చంపడం - హింసించడాన్ని వ్యతిరేకిస్తా : ఏఆర్ రెహ్మాన్

సినీ నటి హేమకు కర్నాటక కోర్టులో ఊరట.. డ్రగ్స్ కేసు కొట్టివేత

Harish Kalyan: హ‌రీష్ క‌ళ్యాణ్ హీరోగా దాషమకాన్ టైటిల్ ప్రోమో

Ramana Gogula: ఆస్ట్రేలియా టూ అమెరికా..రమణ గోగుల మ్యూజిక్ జాతర

చిరంజీవిని శ్రీనివాస కళ్యాణ మహోత్సవానికి ఆహ్వానించిన వంశీ కృష్ణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments