Webdunia - Bharat's app for daily news and videos

Install App

జంటనగరాల పరిధిలో నేడు - రేపు ఎంఎంటీఎస్ రైళ్లు రద్దు

Webdunia
శుక్రవారం, 13 జనవరి 2023 (10:39 IST)
తెలంగాణ రాష్ట్రంలోని జంట నగరాల పరిధిలో ఎంఎంటీఎస్ రైళ్లు రద్దు చేశారు. హైదరాబాద్ -సికింద్రాబాద్ పరిధిలో ట్రాక్ మెయింటెన్స్ ఆపరేషనల్ పనుల నేపథ్యంలో ఈ నెల 13, 14 తేదీల్లో పలు మార్గాల్లో ఈ రైళ్ళను రద్దు చేస్తున్నట్టు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో వెల్లడించారు.
 
రద్దు అయిన ఎంఎంటీఎస్ రైళ్లు లింగంపల్లి - నాంపల్లి మార్గంలో 2, నాంపల్లి - లింగంపల్లి మార్గంలో 3, ఫలక్‌నుమా - లింగంపల్లి రూట్‌లో ఐదు సర్వీసులు రద్దు చేస్తున్నట్టు పేర్కొంది. 
 
అలాగే, లింగంపల్లి - ఫలక్‌నుమా మార్గంలో ఆరు సర్వీసులు, రాంచంద్రాపురం - ఫలక్‌నుమాలో ఒకటి, ఫలక్‌నుమా - రామచంద్రపురం మార్గంలో ఒకటి, ఫలక్‌నుమా - నాంపల్లి మార్గంలో 1 చొప్పున మొత్తం 19 రైళ్లను రద్దు చేసినట్టు ఆయన విడుదల చేసిన ఓ పత్రికా ప్రకటనలో పేర్కొన్నారు. 

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments