Webdunia - Bharat's app for daily news and videos

Install App

జంటనగరాల పరిధిలో నేడు - రేపు ఎంఎంటీఎస్ రైళ్లు రద్దు

Webdunia
శుక్రవారం, 13 జనవరి 2023 (10:39 IST)
తెలంగాణ రాష్ట్రంలోని జంట నగరాల పరిధిలో ఎంఎంటీఎస్ రైళ్లు రద్దు చేశారు. హైదరాబాద్ -సికింద్రాబాద్ పరిధిలో ట్రాక్ మెయింటెన్స్ ఆపరేషనల్ పనుల నేపథ్యంలో ఈ నెల 13, 14 తేదీల్లో పలు మార్గాల్లో ఈ రైళ్ళను రద్దు చేస్తున్నట్టు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో వెల్లడించారు.
 
రద్దు అయిన ఎంఎంటీఎస్ రైళ్లు లింగంపల్లి - నాంపల్లి మార్గంలో 2, నాంపల్లి - లింగంపల్లి మార్గంలో 3, ఫలక్‌నుమా - లింగంపల్లి రూట్‌లో ఐదు సర్వీసులు రద్దు చేస్తున్నట్టు పేర్కొంది. 
 
అలాగే, లింగంపల్లి - ఫలక్‌నుమా మార్గంలో ఆరు సర్వీసులు, రాంచంద్రాపురం - ఫలక్‌నుమాలో ఒకటి, ఫలక్‌నుమా - రామచంద్రపురం మార్గంలో ఒకటి, ఫలక్‌నుమా - నాంపల్లి మార్గంలో 1 చొప్పున మొత్తం 19 రైళ్లను రద్దు చేసినట్టు ఆయన విడుదల చేసిన ఓ పత్రికా ప్రకటనలో పేర్కొన్నారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అనుపమ పరమేశ్వరన్ చిత్రం పరదా నుంచి మెలోడీ సాంగ్ విడుదలైంది

'కింగ్డమ్‌'కు తమిళనాట నిరసనలు - చిత్ర ప్రదర్శన నిలిపివేయాలంటూ డిమాండ్

అడివి శేష్ పాన్ ఇండియా స్పై యాక్షన్ థ్రిల్లర్ G2 డేట్ ఫిక్స్

త్రిబాణధారి బార్బరిక్ ప్రమోషన్ లో చిరంజీవి కంప్లీట్ యాక్టర్.. నసత్య రాజ్ కితాబు

ఓలే ఓలే.. అంటూ మాస్ జాతర సాంగ్ తో ఆకట్టుకున్న రవితేజ, శ్రీలీల జోడి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ డిస్ట్రెస్ మరియు బర్నౌట్, ఏంటివి?

Drumstick Leaves: బరువును తగ్గించే మునగాకు.. వారంలో 3సార్లు మహిళలు తీసుకుంటే...?

viral fever: ఈ వర్షాకాలంలో ఆరోగ్యంగా ఉండండి, పెద్దల ఆరోగ్య రక్షణ కోసం వార్షిక టీకా అత్యవసరం

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

తర్వాతి కథనం
Show comments