Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాకతీయ స్కూలు బస్సును నడిపింది.. ఓ ట్రాక్టర్ డ్రైవర్!

Webdunia
గురువారం, 24 జులై 2014 (14:33 IST)
తెలంగాణలో విషాదానికి కారణమైన ఘటనలో మరో కీలక అంశం వెలుగుచూసింది. కాకతీయ విద్యామందిర్ స్కూలు బస్సును ప్రమాద సమయంలో ఓ ట్రాక్టర్ డ్రైవర్ నడిపినట్టు వార్తలు వస్తున్నాయి. ఈ బస్సును నడిపే రెగ్యులర్ డ్రైవర్ గైర్హాజరు కావడంతో స్కూలు యాజమాన్యం భిక్షపతి అనే ట్రాక్టర్ డ్రైవర్‌కు బస్సు అప్పగించినట్టు సమాచారం. 
 
ఆ సమయంలో రైలు రాదన్న నమ్మకంతోనే అతడు బస్సును పట్టాలు దాటించే యత్నం చేయగా, అదే సమయంలో వచ్చిన నాందేడ్ ప్యాసింజర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 20 మంది చిన్నారులు మృత్యువాత పడగా, మరో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. బస్సులో ప్రయాణిస్తున్న 38 మందిలో కేవలం ముగ్గురంటే ముగ్గురు మాత్రమే సురక్షితంగా ఎలాంటి గాయాలు లేకుండా బయటపడ్డారు. 

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments