Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఖమ్మం ఇంట్లోనే ఉంటా.. ఏసీబీ ఎపుడు పిలిస్తే అపుడు సిద్ధం : సండ్ర

Webdunia
గురువారం, 2 జులై 2015 (11:42 IST)
ఓటుకు నోటు కేసులో తెలంగాణ రాష్ట్ర ఏసీబీ అధికారులు గాలిస్తూ వచ్చిన టీ టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య గురువారం ఖమ్మంలో ప్రత్యక్షమయ్యారు. ఇకపై ఖమ్మ ఇంట్లోనే ఉంటానని, ఏసీబీ ఎపుడు పిలిస్తే అపుడు వెళ్లి విచారణకు హాజరవుతానని ప్రకటించారు. 
 
తన ఆరోగ్యం కుదుటపడిందని పేర్కొంటూ, విచారణకు ఎప్పుడు రమ్మంటే అప్పుడు వచ్చేందుకు సిద్ధంగానే ఉన్నానని ఆయన నిన్న ఏసీబీకి లేఖ రాసిన విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలో... బుధవారం రాత్రే ఆయన ఖమ్మం చేరుకున్నట్లు సమాచారం.
 
ఆ తర్వాత ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇకపై తాను ఖమ్మంలోనే ఉంటానని ప్రకటించారు. అంతేకాక ఏసీబీకి తాను లేఖ రాసిన తర్వాత తననెవరూ సంప్రదించలేదని కూడా సండ్ర వ్యాఖ్యానించారు.

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

Show comments