Webdunia - Bharat's app for daily news and videos

Install App

బతుకమ్మ పండుగ వేడుక... వేదికపైకి కెసిఆర్, గవర్నర్ దంపతులు

Webdunia
గురువారం, 2 అక్టోబరు 2014 (18:41 IST)
హైదరాబాదులో గురువారం సాయంత్రం సద్దుల బతుకమ్మ వేడుకలు ప్రారంభమయ్యాయి. గురువారం సాయంత్రం లాల్ బహదూర్ స్టేడియం నుంచి బతుకమ్మల ఊరేగింపు  ప్రారంభమైంది. తెలంగాణ శాసనసభ డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి, నిజామాబాద్ పార్లమెంటు సభ్యురాలు కల్వకుంట్ల కవిత ఈ ఊరేగింపులో బతుకమ్మలను నెత్తిపై పెట్టుకుని ఊరేగింపులో పాల్గొన్నారు.
 
ట్యాంక్‌బండ్ ఏర్పాటైన ప్రధాన వేదికపైకి తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు తన సతీమణి శోభతో చేరుకున్నారు. అలాగే గవర్నర్ నరసింహన్ దంపతులు కూడా సంప్రదాయ దుస్తుల్లో వేదిక వద్దకు చేరుకున్నారు. 2 వేల మంది పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు.

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

Show comments