Webdunia - Bharat's app for daily news and videos

Install App

29న శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో రన్‌

Webdunia
మంగళవారం, 18 ఫిబ్రవరి 2020 (10:55 IST)
దేశంలో మొట్టమొదటి ఎయిర్‌పోర్టు రన్‌ శంషాబాద్‌ లో ఈ నెల 29న  నిర్వహిస్తున్నారు. ఈమేరకు జీఎంఆర్‌ ఎయిర్‌పోర్టు కమ్యూనికేషన్‌ అధికార వర్గాలు ఓ ప్రకనటలో తెలిపారు.

ఈవినింగ్‌ 5 గంటలకు జరిగే రన్‌కు 5కే, 10కే కు రిజిస్ట్రేషన్లు కొనసాగుతున్నాయని వివరించారు. ఈవెంట్‌ టైటిల్‌ స్పాన్సర్‌- అపర్ణ కనస్ట్రక్షన్స్‌, ప్లాటినం స్పాన్సర్‌-అవిసర్వ్‌, హెచ్‌ఎం హోస్ట్‌ గా వెల్లడించారు.

5కేకు 12, 10 కే కు 14 ఏండ్లు నిండి ఉండాలని వివరించారు. ప్రతి ఏటా నిర్వహించేందుకు కృషి చేస్తున్నట్లు ఎయిర్‌పోర్టు సీఈవో ఎస్‌జీకే కిశోర్‌ పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సమాజంలోని సంఘటనల నేపథ్యంగా యముడు చిత్రం తీశాం : దర్శకుడు

Vijay: విజయ్ దేవరకొండ చిత్రం కింగ్ డమ్ కు టికెట్ల పెంపు పై సందిగ్థ

బ్రాట్ లో యుద్ధమే రానే పాటను సిద్ శ్రీరామ్ అద్భుతంగా పాడారు : డాక్టర్ నరేష్ వికే

Varun Sandesh: వన్ వే టికెట్ టైటిల్ బాగా నచ్చింది : వరుణ్ సందేశ్

Tarun Bhaskar:: సినిమాలకు ఎప్పుడూ హద్దులుండకూడదు : తరుణ్ భాస్కర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments