Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణా రాష్ట్రంలో ఆర్టీసీ బస్సులకు గులాబీ రంగు!

Webdunia
గురువారం, 23 అక్టోబరు 2014 (11:06 IST)
తెలంగాణ రాష్ట్రంలో తిరిగే అన్ని ఆర్టీసీ బస్సులకు రంగు మారుతోంది. ఆ రాష్ట్రంలోని అధికార పార్టీ అయిన తెరాస జెండా రంగు గులాబీని వేయనున్నారు. రాష్ట్రంలో త్వరలోనే బస్సుల రంగును మార్చనున్నట్టు రవాణా శాఖ మంత్రి మహేందర్ రెడ్డి ప్రకటించిన విషయం తెల్సిందే. 
 
అలాగే, తెలంగాణ ఆర్టీసీకి కొత్త లోగోను కూడా సిద్ధం చేశారు. రాష్ట్రంలోని మారుమూల గ్రామాలకు కూడా బస్సులు నడిపేందుకు ప్రయత్నం చేస్తున్నామన్నారు. తెలంగాణలో ఆర్టీసీ బస్సులకు గులాబీ కోటింగ్ వేయనున్నారు. అలాగే, 'పల్లెవెల్లుగు' బస్సులను 'గ్రామరథం'గా పేరు మార్చనున్నారు. 

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments